• January 10, 2025
  • 107 views
ముక్కోటి ఏకాదశి రోజున గోపాలస్వామి గుడిలో శివాంక్ పుట్టినరోజు పూజ కార్యక్రమం

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా లో గోపాలస్వామి గుడి లో ముక్కోటి ఏకాదశి రోజున అవుసుల శివాంక్ పుట్టిన రోజు సందర్బగా శివాంక్ స్వామి వారి ఆశీర్వదాలు తీసుకోవడం జరిగింది ఇందులో కుటుంబ సభ్యులు…

  • January 10, 2025
  • 249 views
బోధన్ బస్టాండ్ సమీపంలో ఒంటరిగా దొరికిన 11 ఏళ్ల బాలిక

జనం న్యూస్, జనవరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ మహాలక్ష్మి అనే మహిళ బోధన్ బస్టాండ్ లో గురువారం సాయంత్రం 6:30 సమయంలో బస్సు కోసం చూస్తున్న సమయంలో 11 సంవత్సరాల ఒంటరి బాలికను గమనించడం జరిగింది. మహాలక్ష్మి పిలుపు మేరకు…

  • January 10, 2025
  • 109 views
,ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా నిర్దేశిత వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి

డి ఈశ్వర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ శుక్రవారం ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుండి పాదయాత్రగా…

  • January 10, 2025
  • 113 views
ఘనంగా మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవ వేడుకలు https://janamnews.in/archives/541

జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/ కళాశాల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మసాలా…

  • January 10, 2025
  • 157 views
ఘనంగా మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవ వేడుకలు

– క్యాంప్ కార్యాలయంలో కేక్ కేట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు – రాష్ర్టంలో గుర్తింపు ఉన్న నాయకుడు మైనంపల్లి హన్మంతరావు – మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్ జనం న్యూస్ 2025 జనవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) కాంగ్రెస్…

  • January 10, 2025
  • 110 views
జనం న్యూస్. జనవరి. 10 లింగాపూర్ మండల్.ఆడే ఇందల్ కుటుంబాన్ని పరామర్శించిన అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు

పెద్దకర్మ (తేర్వి) కోసం 7000 వేల రూపాయల నిత్యావసర సరుకులు అందజేత ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉండటమే అభ్యుదయ ఫౌండేషన్ లక్ష్యం రాథోడ్ యువరాజ్ టీచర్లింగాపూర్ :మండల కేంద్రానికి చెందిన పేద రైతు ఆడే ఇందల్ గత కొద్దిరోజుల క్రితం…

  • January 10, 2025
  • 119 views
భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేయాలి

జనం న్యూస్ కోటగిరి 10 జనవరి నిజామాబాద్ జిల్లా భావితరాలకు పండగల విశిష్టతను తెలియజేయాలని కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో సంక్రాంతి సంబరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు…

  • January 10, 2025
  • 108 views
దౌల్తాబాద్ అల్పతే టీం సూపర్ సిక్స్ సర్కిల్ టోర్నమెంట్

జనం న్యూస్. జనవరి 10. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో అల్ఫతే టీమ్ ఆధ్వర్యంలో సూపర్ (6 ) సిక్స్. సర్కిల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ ఎండి. రఫీఖ్ ఉద్దీన్ . ఎండి. రిజ్వాన్ అలీ.…

  • January 10, 2025
  • 826 views
ఆయిల్ పామ్ తోట మొక్కలను నాటిన వ్యవసాయ అధికారులు

జనంన్యూస్ జనవరి 11 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి రాములపల్లి గ్రామం లో ఉన్న కలవల రవీందర్ రెడ్డి కి చెందిన 5 ఎకరాల పొలంలో వ్యవసాయ అధికారులు ఆయిల్ పామ్ తోట మొక్కలను…

  • January 10, 2025
  • 132 views
బీరు పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు*

జనం న్యూస్ జనవరి 10, జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవ స్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవం గా జరిగాయి.సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com