ఘనంగా ముక్కామల క్రీస్తు సువార్త సభలు
జనం న్యూస్,ఫిబ్రవరి 12 తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ప్రతి ఏడాది జరిగే క్రీస్తు సువార్త సభలు ముక్కామల ( జేపీఎఫ్) వారి ఆధ్వర్యంలోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. జిపిఎఫ్ వ్యవస్థాపకులు సిహెచ్ మోసే అధ్యక్షతన మూడు…
రోడ్డు పనులను అడ్డుకున్న కాలనీవాసులు
జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణంఅస్తవ్యస్తంఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంఒక్కోచోట 13 ఫీట్లు,మరోచోట 15 ఫీట్లు,25 పీట్లు వేయడం పై అభ్యంతరంఎత్తు ఒక…
మాసాయిపేట వైన్స్ పక్కన వ్యక్తి మృతి
జనం న్యూస్ 12 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం మాసాయిపేట వైస్ ప్రక్కన వ్యక్తి మృతదేహం మాసయ్యపేట మండల కేంద్రంలోని పక్కన ఓ వ్యక్తి ముగిసిందాడు మృతుడు కొల్చారం…
బిరుపూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాలు బాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన ఎమ్మెల్సీ
జనం న్యూస్ ఫిబ్రవరి 9 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని స్థానిక శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాల లో కాళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్ణకుంభంతో ఘణస్వాగతం పలికిన ప్రాదాన అర్చకులు సంతోషార్యులు మదుకుమార్ చార్యులు దేవాదాయ…
ఆవాస విశ్వవిద్యాలయంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన వైద్య బృందం..
జనం న్యూస్ //ఫిబ్రవరి //9//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంటలోని వైద్య బృంద విద్యారణ్య ఆవాస విద్యాలయంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వైద్య బృందమంతా విద్యార్థులను పరిశీలించి ఆరోగ్య రక్షణకు తగిన సూచనలు ఇచ్చి, అలాగే అవసరమైన మెడిసిన్…
విద్యార్థులే ఉపాధ్యాయుల వేళ
జనం న్యూస్:9 ఫిబ్రవరి ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట పట్టణం బోధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించిన రోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థిని విద్యార్థులు డీఈవోగా ఎం…
మహిళలకు గొప్ప వరం-మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్
జనం న్యూస్ 09 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు సంవత్సరాలకు గాను ఆకర్షణీయమైన వడ్డీ రేటు గద్వాల్ తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు ఎల్…
విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు
జనం న్యూస్ 09 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా శనివారం ధరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో ఉన్న కేటీ దొడ్డి జేపీటిబీసిడబ్ల్యూఆర్ఇఎస్ బాలుర పాఠశాలలో విద్యార్థులతో…
అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించరాదు”
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ; విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారస్తులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు…
బాలుల మరియు బాలికల హాస్టెల్ యజమానులతో అవగాహన సమావేశం
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నేడు విజయనగరం నగరంలోని తోటపాలెం, బాలాజీ నగర్ మరియు శ్రీనివాస కళాశాల జంక్షన్ ప్రాంతాల్లోని బాలుల మరియు బాలికల హాస్టెల్ల యజమానులు/ నిర్వాహకులతో ఒక సమావేశం జరిగింది.…