ఆలయ అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి విచారకరం..
మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య.. జనం న్యూస్ //ఫిబ్రవరి 12//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఆలయ అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడి విచారకరం,అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డా.. తిరుపతియ్య,.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజ్యాంగ…
కేంద్ర మంత్రి గడ్కారీ ని కలసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే
జనం న్యూస్, రణస్థలం, తేది : 12-02-25, బుధవారం. రిపోర్టర్ : పొట్నూరు రామునాయుడు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని ,దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మర్యాద పూర్వకంగా నియోజకవర్గం లో అవసరమైన…
పోస్ట్ కార్డు తో నిరసన తెలియజేసిన మహిళా లోకం
జనం న్యూస్ //ఫిబ్రవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట బి ఆర్ ఎస్వి టౌన్ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని పోస్ట్ కార్డు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…
సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….
జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టభద్దత కల్పించడంతో పాటు షెడ్యూల్ కులాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మాదిగ ప్రజా ప్రతినిధులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట…
రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక నాటక పోటీలు
మధిర టౌన్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ ప్రతినిధి ఎన్ సుందర్ రావు బ్రోచర్ ఆవిష్కరించిన కళాపరిషత్ అధ్యక్షులు… పుతుంబాక కృష్ణ ప్రసాద్ మాటురుపేట గ్రామ వాస్తవ్యులు గడ్డం సుబ్బారావు అధ్యక్షత వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి నెలలోని…
అమిరినేని. వెంకటనారాయణ వారి. జ్ఞాపకార్ధం ప్రాథమిక పాఠశాలకు బీరువాబహుకరణ
జనం న్యూస్ మధిర రూరల్ ఫిబ్రవరి12 దోర్నాల కృష్ణ : మధిర మండల పరిధిలోని దెందుకూరు ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ దెందుకూరు గ్రామ వాస్తవ్యులు అమిరినేని. వెంకటనారాయణ వారి జ్ఞాపకార్ధం వారి మనుమడు కొల్లి. సందీప్ వారు 12000/- విలువ…
డ్రోన్ సాయంతో ప్రకృతి వ్యవసాయం
జనం న్యూస్, ఫిబ్రవరి 12 తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ప్రకృతి వ్యవసాయ విస్తరణ కొరకు డ్రోన్ సహాయంతో సాంకేతిక విధానంలో డ్రోన్ వరి పంటలపై రెండో విడత ప్రకృతి వ్యవసాయ కషాయాలను పిచికారి కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇందులో భాగంగా బుధవారం…
కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసిన ఎంపీ.బికె. పార్థసారథి
జనంన్యూస్ ఫిబ్రవరి12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్ ) శ్రీ సత్యసాయి జిల్లా..ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన ఛాంబర్ లో కలిసి సత్యసాయిజిల్లాలో ఉన్న, శిల్ప చిత్రకళ లేపాక్షి మరియు రాయలవారు ఏలిన…
సింగరేణి భవన్ లో సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలుసింగరేణి భవన్ లో నిర్వహించిన సీనియర్ అధికారులు జనం వార్తలు: తేదీ 12-02-2025, ప్రాంతం: గోదావరిఖని , mndl రామగుండం ,జిల్లా: పెద్దపల్లి,తెలంగాణ.రిపోర్టర్: ఎం రమేష్బాబు సింగరేణి భవన్, ఫిబ్రవరి 11, 2025ప్రతిష్టాత్మక…
పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన
జనం న్యూస్:12ఫిబ్రవరి,అల్వాల్ (ప్రతినిది) నో ఫుడ్ వెస్ట్ అనే ఎన్జిఓ సంస్ధ వాలంటీర్ కరుణశ్రీ ఆధ్వర్యంలో రీయూజబుల్ సానిటరీ నాప్కిన్స్ ను 133 డివిజన్ లో ని జడ్ పి హెచ్ ఎస్ గవర్నమెంట్ స్కూలు పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం…