• February 12, 2025
  • 39 views
మాచర్ల: పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

మాచర్ల, ఫిబ్రవరి 12,( జనం న్యూస్) :- మాచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మునిసిపల్ కమిషనర్ వేణుబాబు బుధవారం పరిశీలించారు. పురపాలక సంఘ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మున్సిపల్…

  • February 12, 2025
  • 183 views
ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు రాకపోతే చర్యలు తప్పవు.

మెదక్ డీఈవో రాధా కిషన్. జనం న్యూస్ రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ వినయ్ కుమార్ : ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్ప వని మెదక్ డిఇఓ రాధా కిషన్ అన్నారు.బుధవారం రేగోడు ఉన్నంత పాఠశాలను…

  • February 12, 2025
  • 80 views
స్కూల్ ల్లో బండలు పగిలినవి

జనం న్యూస్ 12ఫిబ్రవరి బుధవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల లో బండలు పగిలి విద్యార్థిని విద్యార్థులకు గాయాలు అవుతున్నవి ఇట్టి విషయం లో డి ఇ ఓ సార్ మరియు…

  • February 12, 2025
  • 50 views
సెల్ ఫోన్ అప్పగించిన ఎస్సై భువనేశ్వర్….

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కల్ కు చెందిన మచ్ కురి పండరి అనే వ్యక్తి సెల్ ఫోన్ పడిపోయిందని జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .సి ఈ ఐ ఆర్ ద్వారా…

  • February 12, 2025
  • 40 views
1/70,పెసా,అటవీ హక్కుల చట్టంలను పటిష్టంగా అమలు చేయాలి : సి.పి.ఎం

జనం న్యూస్/ఫిబ్రవరి/బుట్టాయిగూడెం/రిపోర్టర్ :సోమరాజు నడపాల అడవులను- కొండల్లోని ఖనిజ సంపదను దోపిడీ శక్తులకు కట్టబెట్టే కుట్రలు పాలకులు విరమించుకోవాలని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా చేయడం జరిగింది.ఇటీవల విశాఖలో…

  • February 12, 2025
  • 33 views
నిండుకుండ లా మారిన గొల్లపల్లి రిజర్వాయర్ జలాశయం వద్ద జలహారతి ఇచ్చిన మంత్రి సవితమ్మ

పసుపు ,కుంకుమ లతో గంగమ్మ తల్లికి జల హారతి ఇచ్చిన మంత్రి సవిత . జనం న్యూస్ ఫిబ్రవరి 12 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గము రాయలసీమను రతనాల సీమగ మారుస్తాం,కరువు ప్రాంతాన్ని…

  • February 12, 2025
  • 72 views
జనం న్యూస్ కు స్పందించిన కమిషనర్

జనం న్యూస్ 11ఫిబ్రవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి లోని కల్కి నగర్ 9వార్డ్ లో పట్టణ ప్రకృతి వనం పార్క్ లో పాములు వస్తున్నవి ప్రమాదం వున్నది స్థానికులకు అని గాడిలా…

  • February 12, 2025
  • 27 views
తిరుమలేశ్వర స్వామి కళ్యాణోత్సవం

జనంన్యూస్ ఫిబ్రవరి 14 2025 దౌల్తాబాద్ మండల వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని గోక ఫసల్ వాద్ గ్రామ సమీపంలోని గుట్టపై వెలసిన శ్రీ తిరుమలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదమంత్రాలతో స్వామివారికి అభిషేకము హోమము కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా…

  • February 12, 2025
  • 28 views
గుండాల లొ ధ్వజ స్తంబాల స్థాపనకు లక్ష రూపాయలు విరాళo ఇచ్చిన గ్యాస్ ఐలయ్య

జనం న్యూస్.గుండాల మండలం ఫిబ్రవరి. 12.పి. యాదగిరి ; యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం స్థానిక గుండాల లొని శివాలయం లొ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలలో ధ్వజ స్తంబాల నిర్వాహణ కొరకు శివ బాలజి గ్యాస్ ఏజెన్సీ ఓనర్…

  • February 12, 2025
  • 45 views
కొల్లాపూర్ ఈదమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్

జనం న్యూస్/ఫిబ్రవరి 12/కొల్లాపూర కొల్లాపూర్ ప్రజల అందరి ఆరాధ్యదేవత ఈదమ్మ తల్లిని దర్శించు కొన్న కోల్లాపూర్ మున్సిపల్ మాజీ తొలి చైర్మెన్ కొల్లాపూర్ ను ప్రగతి పథంలో అభివృద్ధిలో అన్ని వార్డులలో సీసీ రోడ్లు కాల్వలు రోడ్ వ్వైనింగ్ డివైడర్ పార్కులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com