• February 4, 2025
  • 44 views
అవగాహనతోనే క్యాన్సర్ దూరం

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా…

  • February 4, 2025
  • 44 views
లక్ష డప్పులు -వేల గొంతుల కార్యక్రమాన్ని ఏ శక్తి ఆపలేదు

జనం న్యూస్ నడిగూడెం, పిబ్రవరి 04ఈ నెల 7 న హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు-వేల గొంతుల కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ కోదాడ నియోజకవర్గం కోశాధికారి మందుల రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండల…

  • February 4, 2025
  • 48 views
మంచినీటి సరఫరా పై ముందస్తు చర్యలు: ఎంపీఓ

జనం న్యూస్ ఫిబ్రవరి 4 నడిగూడెం వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎంపీఓ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల, శ్రీరంగాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైప్ లైన్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు.…

  • February 4, 2025
  • 49 views
కేంద్ర బడ్జెట్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ బడ్జెట్పేద,మధ్యతరగతి ప్రజలు మెచ్చిన బడ్జెట్ అని బీజేపీ మండల అధ్యక్షులు వీరబాబు అన్నారు.మంగళవారం మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం…

  • February 4, 2025
  • 43 views
దళారి వేవస్థ లేకుండా చేస్తా.. ఒడితల ప్రణవ్..

జనం న్యూస్ //ఫిబ్రవరి 4//జమ్మికుంట //కుమార్ యాదవ్..దళితబందు రెండో విడత నిధులు మంజూరు కోసం కృషిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.. అనంతరం…

  • February 3, 2025
  • 47 views
పెండింగ్లో ఉన్న బిల్లులు వేతనాలు చెల్లించాలని ఇన్చార్జి విద్యాధికారికీ వినతి

జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న కోడి గ్రుడ్ల బిల్లులు వేతనాలు చెల్లించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానియకి పలు…

  • February 3, 2025
  • 50 views
ప్రభుత్వపాఠశాలలో తనిఖీ చేసిన సామాజిక తనిఖీ బృందం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 3. తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామం లో గల కె జి బి వి బాలికల పాఠశాలను, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ సియం కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు…

  • February 3, 2025
  • 49 views
అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 04 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గ్రామానికి చెందిన కందగట్ల సాంబయ్య అనే రైతు అంకూర్ కంపెనీకి చెందిన శ్రీ-101 వరి విత్తనాలను 20 ఎకరాలలో నాటారని ఇప్పుడిప్పుడే…

  • February 3, 2025
  • 44 views
మహిళలు , చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత

మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు. మహిళలు, చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం భరోసా టీం ద్వారా జిల్లాలో అవగాహన సదస్సుల నిర్వహణ జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా…

  • February 3, 2025
  • 52 views
పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.

జన న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి సోమవారం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com