రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి: టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి
జనం న్యూస్ జనవరి 11 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచాలనే యోచన…
మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు….. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి
జనం న్యూస్,జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి సమీకృత జిల్లా…
ఉదండాపూర్ బాధితులకు అండగా నిలిచిన ఎంపీ మల్లు రవి
గతంలో నష్టపరిహారం పెంచాలని ధర్నా చేసిన నాయకులపై కేసు నమోదు నవాబ్ పేట11 జనవరి 25 జనం న్యూస్ :- ఉదండాపూర్ రైతుల పక్షాన మద్దతుగా నిలబడి ధర్నా చేసిన కేసులో నేడు కోర్టుకు హాజరు వైనారు.2018 సంవత్సరంలో ఉదండాపూర్ బాధితులకు…
మినీ గోకులం ప్రారంభించిన భూపేష్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 12 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని నొర్సంవారిపల్లెలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన మినీ గోకులాలు ప్రారంభోత్సవంలో భాగంగా నిర్మించిన లబ్ధిదారు సారెడ్డి వెంకట సుబ్బమ్మ మినీ గోకులం ప్రారంభించిన జమ్మలమడుగు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్…
ఓసిపి 2 లో విశ్రాంతి భవనం కోసం వినతి
జనం న్యూస్, జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఓసిపి 2 మైన్ నందు విశ్రాంతి భవనం సరిగా లేక ఆపరేటర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికులందరూ కలిసి గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రామారావు , సంక్షేమ అధికారి మురళీ…
జోరుగా గంజాయి అమ్మకాలు?
పయనించే సూర్యుడు జనవరి 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జోరుగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి మానకొండూరు తిమ్మాపూర్ సైదాపూర్ చిగురు మామిడి ఇక్కడి నుండే ఈ వ్యాపారం. కొనసాగుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి…
మూడవరోజు కేపీఎల్ టోర్నీ టాస్ వేసి కొనసాగించిన ఎస్సైవిక్రమ్
నవాబుపేట 11 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ మూడవరోజు కొనసాగుతున్న సందర్భంగా శనివారం టాస్ వేసి కొనసాగించిన నవాబుపేట ఎస్ఐ విక్రమ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల లో…
పరిశుద్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసిన సర్పంచ్ సుజాత
జనం న్యూస్ జనవరి 11 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎల్ పురం మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందించిన గ్రామ సర్పంచ్ లోచల సుజాత ఈ సందర్బంగా…
జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి. జనం న్యూస్: 12 జనవరి 2025 నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి. నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి(సాగర్) మండలం,బంటు వెంకన్న భావి తండ,సపావత్ తండాలో సంక్రాంతి పండగ సందర్భంగా…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ 11 జనవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2004-05 వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది…