స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో మహా అన్న దానం
జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలో స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా కొమ్ముల ప్రవళిక నాని (విజయ్) ఆధ్వర్యంలో మహా అన్న దాన…
భక్తిశ్రద్ధలతో గణపతి హోమం
పాపన్నపేట, సెప్టెంబర్ 2 (జనంన్యూస్) గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాపన్నపేట నవయువ సేవా సంఘం గణేష్ మండపం వద్ద మంగళవారం పూజలు కొనసాగాయి. అర్చకులు డిగంబర శర్మ,శేషాద్రి శర్మల ఆధ్వర్యంలో గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల…
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జనం న్యూస్.సెప్టెంబర్2. సంగారెడ్డి జిల్లా.హత్నూర. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆవుల రాజిరెడ్డి,రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.ఎహకీమ్ అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోనితుర్ కలఖానాపూర్ తార్కాన్ పేట్…
రోడ్డు నిర్వాసితులకు ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలి
జనం న్యూస్,సెప్టెంబర్ 03,అచ్యుతాపురం: అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులకు విఎంఆర్డిఏ అధికారులు టిడిఆర్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీఎమ్ఆర్డిఏ వెబ్ సైట్ లో తేదీ లేకుండా నోటీసు పెట్టారని దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, 2013…
నవ భారత సాక్షరత శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజునా నవ భారత సాక్షరతా కార్యక్రమం “ఉల్లాస్ “మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒక…
కవిత సస్పెండ్.. తెరపైకి లిక్కర్ స్కామ్.
జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రాగానే వెంటనే ఆమెపై బీఆర్ఎస్…
జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన
జనం న్యూస్,సెప్టెంబర్03, అచ్యుతాపురం: ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో ప్రతి బుధవారంనిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అర్జీలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపిస్తామని విజయ్ కుమార్ అన్నారు.…
బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం – బిజెపి OBC నాయకులు
జనం న్యూస్ 03 సెప్టెంబర్ ( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బిజెపి పార్టీ OBC నాయకులు తీవ్రంగా డించారు.నాయకులు…
యూరియా కోసం రోడ్డెక్కిన మహిళ రైతులు
జనం న్యూస్ ఆగస్టు(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బుధవారం నాడు మహిళా రైతులు యూరియా కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై కూర్చొని ధర్నా చేసినారు. వారం రోజులుగా ఉదయం 6 గంటల నుండి షాపుల వద్ద నిలబడి తిండి…
లంబాడీలపై జరుగుతున్న కుట్రలపై ఆందోళన – సీఎం పర్యటనలో లంబాడీల నిరసన తప్పదంటూ సంఘాల హెచ్చరిక
జనం న్యూస్ 03 సెప్టెంబర్( భద్రాద్రి కొత్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం లంబాడీలపై జరుగుతున్న కుట్రలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధ్యులని, ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్టేజీపైకి ఎక్కిస్తే లంబాడి సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని వివిధ…