వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి
జనంన్యూస్16 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భానుడి ప్రతాపం తో ఎండ వేడికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలి అంటే జంకు తున్నారు. ఎండ వేడికి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి అని వడదెబ్బ తగలకుండా ప్రజలు…
ఈ సంవత్సరం ఎక్సలెన్సీ అవార్డు ఆదరణ ఫౌండేషన్ వారు డాక్టర్ కె కమలాకర్ ని ఘనంగా సత్కరించారు
జనం న్యూస్ ఏప్రిల్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతిభ కు గుర్తింపు ఆదరణ ఫౌండేషన్ వారు ఇరవై రెండవ వ వార్షికోత్సవ సందర్బంగా ఎక్సలెన్సీ అవార్డ్స్ లో భాగంగా రాందేవ్ రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె…
నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనారిటీ నాయకులు
జనం న్యూస్ ఏప్రిల్ 17 నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్ ను శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ…
శ్రీరామ రక్షారథానికి ఘనంగా స్వాగతం పలకాలి
జనం న్యూస్,ఏప్రిల్16అచ్యుతాపురం:విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామరక్షా రథయాత్ర రథాన్ని ఘనంగా స్వాగతం పలికి గ్రామంలోకి తీసుకురావాలని ధర్మ రక్షా సమితి కార్యదర్శి కొల్లి అప్పారావు అన్నారు.ఎలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పంతో…
27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయండి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుంది.. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధం.. బహిరంగ సభతో కాంగ్రెస్కు ప్రజల నుండి గట్టి గుణపాఠం చెప్పాలి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్…
రామకోటి సంస్థకు గోటి తలంబ్రాలు అందజేసిన
సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపల్ హరినాపవన్ రామకోటి రామరాజు కృషి, అమోఘమన్నారు జనం న్యూస్, ఏప్రిల్ 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కల్యానానికి గత…
అంబేద్కర్ ఫోటోతో కూడిన నీలిరంగు జెండాని కింద పడేసి అవమానించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
ధర్మ సమాజ్ పార్టీ ( డి.ఎస్.పి ) జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్ డిమాండ్. జనం న్యూస్, ఏప్రిల్ 17( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అంబేద్కర్ ఫోటో తో కూడిన నీలిరంగు జెండాని…
జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం
ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్.. జనం న్యూస్// ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట పట్టణ లో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చేపల మార్కెట్ ను పాత మార్కేట్ మార్చాలని…
సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన మంత్రి జూపల్లి..!
జనంన్యూస్, 16. నిజామాబాదు. ప్రతినిధి. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ…
ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలి..!
జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. తాగునీటి సరఫరా, సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి…