జగదాంబ తండాలో రేషన్ కార్డులు పంపిణీ..!
జనంన్యూస్. 02.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలోని జగదాంబ తండా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు 30 రేషన్ కార్డులను పంపిణీ చేశారు . కొత్త…
శాయంపేట మండలం కు 70 టన్నుల యూరియా దిగుమతి
జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతులకు యూరియా అందు బాటులో ఉంచినట్లు ఏఓ గంగా జమున తెలిపారు మండల పరిధిలోని సాయి ఫెర్టిలైజర్స్ షాప్ లో 25 టన్నుల యూరియా…
యశోదమ్మ గారి మృతి బాధాకరం
మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర…
అక్రమ మట్టి త్రవ్వకాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: సానికొమ్ము రాంరెడ్డి
పెద్దపల్లి, సెప్టెంబర్ 02, జనం న్యూస్ పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట, కాసులపల్లి, కాచాపూర్, ర్యాకలదేవ్పల్లి, రాఘవాపూర్, గౌరెడ్డిపేట, కన్నాల, అందుగలపల్లి గ్రామాల రెవెన్యూ శివారులలో ప్రభుత్వ, పట్టా, ఫారెస్ట్ భూముల నుండి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపి, మట్టిని…
పి. ఏ. పల్లి సి పి ఐ మాజీ కార్యదర్శి ఎర్ర లక్ష్మయ్య మృతి బాధాకరం
అనారోగ్యంతో అకాలమరణం చెందిన సిపిఐ పి.ఏ పల్లి మండల మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఎర్ర లక్ష్మయ్య గారి భౌతికాయంపై ఎర్రజెండా కప్పి,పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి…
ఎల్కతుర్తి మండలంలో పదో తరగతి విద్యార్థులకు మోడీ కానుకగా సైకిల్ పంపిణి
బండి సంజయ్ సూచన మేరకు ఘనంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం. జనం న్యూస్ సెప్టెంబర్ 1 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థనీ విద్యార్దులకు సైకిల్…
అసెంబ్లీలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల ఆమోదం… బీసీల విజయం తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ సెప్టెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ కల్పించినా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు…
చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి
జనం న్యూస్ సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం, గుత్తెనదీవి లో చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖ్ శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…
ఎమ్మెల్యే చొరవతో ప్రత్యామ్నాయ రోడ్డు..!
జనంన్యూస్. 01.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన మార్గం కొండూరు వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో ప్రత్యామ్నాయంగా పెద్దవాల్గొట్ నుండి నుండి చిన్న వాల్గొట్ బ్రిడ్జి వరకు మొరం పనులు ప్రారంభమైనావి అధికారులతోని మాట్లాడి తొందరగా పని…
రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలిమోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికావు
అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ నేతలు ధర్నా జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర…