అసెంబ్లీ సాక్షిగా ప్రత్తిపాటి పొగాకు రైతులపై మాట్లాడిన స్పందన కరువైంది.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రైతులకు మద్దతుగా నిలుస్తాం: ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్. చిలకలూరిపేట:రైతులు పండించిన నల్ల బర్లి పొగకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక…
వివేకానంద లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
జనం న్యూస్ : 16 ఎప్రిల్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో బుధవారము రోజున గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయుడు యాళ్ల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా…
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల అభివృద్ధికి వినియోగించడం.
అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అవసరం. జనం న్యూస్, ఏప్రిల్ 16, భీమారం మండలం( ప్రతినిధి కాసిపేట రవి ): రాజకీయాలపై తమ అభిప్రాయాలను చూపుతూ ప్రజలు మనకు అధికారం ఇచ్చేది వారిపై అధికారం…
జనవాణి కార్యక్రమానికి వినతలు వెల్లువ
జనం న్యూస్,ఏప్రిల్16,అచ్యుతాపురం: ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వినతలు వెల్లువెత్తాయి. జనవాణి కార్యక్రమంలో వ్యక్తిగతంగా కంటే సామాజికంగా ఎక్కువ వినతలందడం విశేషం. ఈ అర్జీలను స్వయంగా ఎమ్మెల్యే తీసుకుని…
వచ్చామా తిన్నామా పోయామా హుజురాబాద్ లేబర్ ఆఫీస్ పరిస్థితి
అమాయక ప్రజలు ఏమైతే మాకేంటి.. ఆఫీస్ కి వచ్చి నిద్రపోతారు డిస్టర్బ్ చేయకండి.. మ్యాకమల్ల అశోక్.. జనం న్యూస్ // ఏప్రిల్//16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. హుజురాబాద్ లేబర్ ఆఫీసులో పనిచేసే ఆఫీసర్లు సుమారు 11 గంటలకు వస్తున్నారని…
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి
జనంన్యూస్16 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భానుడి ప్రతాపం తో ఎండ వేడికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలి అంటే జంకు తున్నారు. ఎండ వేడికి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి అని వడదెబ్బ తగలకుండా ప్రజలు…
ఈ సంవత్సరం ఎక్సలెన్సీ అవార్డు ఆదరణ ఫౌండేషన్ వారు డాక్టర్ కె కమలాకర్ ని ఘనంగా సత్కరించారు
జనం న్యూస్ ఏప్రిల్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతిభ కు గుర్తింపు ఆదరణ ఫౌండేషన్ వారు ఇరవై రెండవ వ వార్షికోత్సవ సందర్బంగా ఎక్సలెన్సీ అవార్డ్స్ లో భాగంగా రాందేవ్ రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె…
నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనారిటీ నాయకులు
జనం న్యూస్ ఏప్రిల్ 17 నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్ ను శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ…
శ్రీరామ రక్షారథానికి ఘనంగా స్వాగతం పలకాలి
జనం న్యూస్,ఏప్రిల్16అచ్యుతాపురం:విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామరక్షా రథయాత్ర రథాన్ని ఘనంగా స్వాగతం పలికి గ్రామంలోకి తీసుకురావాలని ధర్మ రక్షా సమితి కార్యదర్శి కొల్లి అప్పారావు అన్నారు.ఎలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పంతో…
27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయండి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుంది.. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధం.. బహిరంగ సభతో కాంగ్రెస్కు ప్రజల నుండి గట్టి గుణపాఠం చెప్పాలి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్…