• April 16, 2025
  • 13 views
రామకోటి సంస్థకు గోటి తలంబ్రాలు అందజేసిన

సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపల్ హరినాపవన్ రామకోటి రామరాజు కృషి, అమోఘమన్నారు జనం న్యూస్, ఏప్రిల్ 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కల్యానానికి గత…

  • April 16, 2025
  • 18 views
అంబేద్కర్ ఫోటోతో కూడిన నీలిరంగు జెండాని కింద పడేసి అవమానించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి

ధర్మ సమాజ్ పార్టీ ( డి.ఎస్.పి ) జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్ డిమాండ్. జనం న్యూస్, ఏప్రిల్ 17( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అంబేద్కర్ ఫోటో తో కూడిన నీలిరంగు జెండాని…

  • April 16, 2025
  • 15 views
జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం

ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్.. జనం న్యూస్// ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట పట్టణ లో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చేపల మార్కెట్ ను పాత మార్కేట్ మార్చాలని…

  • April 16, 2025
  • 12 views
సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన మంత్రి జూపల్లి..!

జనంన్యూస్, 16. నిజామాబాదు. ప్రతినిధి. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ…

  • April 16, 2025
  • 14 views
ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలి..!

జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. తాగునీటి సరఫరా, సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి…

  • April 16, 2025
  • 12 views
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు భారీగా తరలి రావాలి

ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పిలుపు. జనం న్యూస్. ఏప్రిల్ 15. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాల్లో అడుగుపెట్టనున్న సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల…

  • April 16, 2025
  • 10 views
తాసిల్దార్ తో కాంగ్రెస్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి వాగ్వాదం

జనం న్యూస్ // ఏప్రిల్ //16// కుమార్ యాదవ్ // జమ్మికుంట.. వినవంక మండలంలో కొందరు లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు తాసిల్దార్ తో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్ళితే, వినవంక మండలంలో మొత్తం 146 మందికి…

  • April 16, 2025
  • 14 views
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

జనం న్యూస్. ఏప్రిల్ 15. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోని…

  • April 16, 2025
  • 15 views
కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

జనం న్యూస్, ఏప్రిల్ 17( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్…

  • April 16, 2025
  • 10 views
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన!

జనం న్యూస్,17( తెలంగాణ స్టేట్ ఇంచార్జి ములుగు విజయ్ కుమార్) రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com