ఇందిరమ్మ ఇల్లు పరిశీలన..!
జనంన్యూస్. 09.సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం కేంద్ర పరిధిలోని న్యావనంది గ్రామపంచాయతీ లోని నారాయణ పల్లి గ్రామంలో చౌట్పల్లి నడిపి నర్సవ్వ కు చెందిన ఇల్లును ఈరోజు ఏఈ అనూష. గ్రామ సెక్రెటరీ శ్రీధర్ ఇందిరమ్మ ఇల్లును…
కార్మికులు కు వ్యతిరేకం గా తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి. కోన లక్ష్మణ డిమాండ్
జనం న్యూస్ జూలై 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ బుధవారం మున్సిపల్, సిడబ్ల్యూసి కళా సీలు, ఆటో, భవన నిర్మాణరంగం, మెడికల్ తదితర రంగం కార్మికులు కోన లక్ష్మణ ఆధ్వర్యంలో చోడవరం బస్ స్టాప్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ…
84 వ వార్డులో ఎస్ ఈ పర్యటన మాదంశెట్టి నీల బాబు
జనం న్యూస్ జూలై 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ ఎస్ ఈ ఈరోజు ఉదయం 84 వ వార్డులో కోట్ని వీధి నుండి రింగ్ రోడ్డు జంక్షన్ కు వచ్చే ప్రధాన మురికి కాలువ ను అభివృద్ధి పరచాలని,నీరు…
లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే మరో పోరాటం తప్పదు.
రాజేందర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ జులై 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ మరియు రాస్తారోక్ చేయడం జరిగింది. ఈ సంధర్భంగా జె రాజేందర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మాట్లడుతూ.…
కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పది మార్కెట్ కమిటీ కార్యదర్శుల సమీక్ష సమావేశం. …..
బిచ్కుంద జూలై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ బిచ్కుంద కార్యాలయంలో మంగళవారం రోజు కామారెడ్డి జిల్లాకు పరిధిలో ఉన్న పది మార్కెట్ కమిటీల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం…
జైనూర్ లొ అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు.-ముగ్గురిపై కేసు నమోదు.
జనం న్యూస్ 9జూలై. కొమురం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. మంగళవారం తెల్లవారుజామున జైనూర్ పోలీసులు గస్తీ (పెట్రోలింగ్ )నిర్వహిస్తున్న సమయంలో మూడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని జైనూర్…
సిరికొండ వాసులు ముగ్గురికి ఏఐయు కె ఎస్ జిల్లా పదవులు ..!
జనంన్యూస్. 09.సిరికొండ. సిరికొండ మండలం 1974 నుండి విప్లవ రైతుకూలీ సంఘానికి ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. విప్లవ రైతు కూలీ సంఘం ఇక్కడ కేంద్రీకరించి పనిచేసింది. మొదట ఏపీ రైతు కూలీ సంఘంగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పటికీ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా…
శ్రీశ్రీశ్రీ సౌమ్యనాథస్వామినీ దర్శించుకున్న మేడా రఘునాథ రెడ్డి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా. శ్రీశ్రీశ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామి వారిని దర్శించు కున్న అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి,నందలూరు…
ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
శాయంపేట,జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైఎస్ఆర్ అభిమాని మారపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మారపల్లి సుధాకర్ కేక్ కట్ చేసి…
సర్వేపల్లి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యాలకు డబ్బే ముఖ్యమా..-విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదా..-స్కూల్ బస్సులో పరిమితకు మించి ప్రయాణిస్తున్న విద్యార్థులు..-ఆర్టీఏ అధికారులు పనిచేస్తున్నారా?..
జనం న్యూస్ 09 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శృంగవరపుకోట పట్టణంలో ప్రైవేట్ పాఠశాల లో స్కూలు బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థి ని విద్యార్థులకు బస్సులో సరైన కూర్చునే స్థలం లేక నిలబడి వారి వారి ఇండ్లకు…