ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల పాదయాత్ర..
నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్.. బహుళజాతి విదేశీ జన్యు మార్పిడి విత్తన కంపెనీలను నిషేదించాలి.. పక్ష వాతం వచ్చిన రైతులకు ఆర్ధిక సహాయం అందించాలి.. కంపెనీ మేనేజర్లతో మీటింగ్ పెట్టాలి..పూనెం సాయి మద్దతు.. మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టార్ బట్టా…
ఉపాధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాంబాబు
జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం నడిగూడెం మండలం లోని బృందావనపురం గ్రామంలో ఉపాధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు గురువారం పరిశీలించారు. బృందావనపురం నుండి కలకోవ గ్రామానికి వెళ్లే లింకు రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కూలీల…
బీజేపీ విజయోత్సవ సంబరాలు
జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయజనతా పార్టీ రెండు స్థానాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రం లోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు బండారు వీరబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ…
వైసీపీప్రభుత్వం వరి రైతుల్ని నిలువునా ముంచేసి, దళారులు, వ్యాపారులను బాగుచేసింది ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర రైతాంగ సమస్యలు.. వారికి అందించాల్సిన సాయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చిన మాజీమంత్రి ప్రత్తిపాటి. వైసీపీప్రభుత్వంలో ధాన్యం సొమ్ముకోసం రైతులు ఆర్బీకేల చుట్టూ…
బిజెపి నాయకులు విజయోత్సవ ర్యాలీ…..
బిచ్కుంద మార్చి 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమలై అంజి రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా గురువారం బిచ్కుంద మండలం కేంద్రం లో గాంధీ చౌక్ నుండి…
దివ్యాంగులకి యూడిఐడి కార్డు జారీ కొరకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో అన్ని వసతులు ఏర్పాటు పూర్తి చేయాలి…
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిబ్బందికి యూడిఐడి పై అవగాహన.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. జనం న్యూస్ మార్చి 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- దివ్యాంగులకి యూడిఐడి కార్డు జారీ కొరకు ప్రభుత్వ హాస్పిటల్…
జర్నలిస్ట్ రఘు మృతి బాధాకరం..
జనం న్యూస్ మార్చి 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ ఎలక్ట్రాక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన మీడియా రంగానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి…
సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన సామాజిక కార్యకర్త
సిసి రోడ్డు నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలి గ్రామస్తులను కోరిన సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు జనం న్యూస్ మార్చి 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల లోని గణపవరం క్రాస్ రోడ్ నుంచి కస్తూర్బా పాఠశాల వరకు…
ఘనంగా గంటాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జనం న్యూస్,మార్చి06, అచ్యుతాపురం: మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక మెయిన్ రోడ్డు చేపలు మార్కెట్ వద్ద ఎస్పీశేఖర్,రాజమ్మ దంపతుల కుమారులు నగేష్,గణేష్,బాబ్జిలు సుమారు రూ.23 లక్షలతో కొత్తగా నిర్మించిన గంటాలమ్మ ఆలయం, అమ్మవారి విగ్రహ…
గ్రామ కంఠం స్థలంలో అక్రమ నిర్మాణం పై ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు: జనం న్యూస్,మార్చి06, అచ్యుతాపురం:మండలం లోని నునపర్తి గ్రామంలో గల సర్వే నెంబర్ 93 గ్రామ కంఠం స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శికి మరియు ఎంపీడీఓకి సుమారు పదిహేను రోజుల క్రితం గ్రామస్తులు పిర్యాదు…