జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి, పరిగి సీఐ.
జనం న్యూస్ జూన్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలను సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలతో క్రిమినల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,…
యాక్సిడెంట్లో యువకుడి మృతి
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొండకరకాంకు చెందిన ప్రమోద్ కుమార్, చిన్నారావు సునీల్ బైక్పై విజయనగరం నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు.…
భూ సమస్యలు పరిష్కరించుటకే, భూ భారతి సదస్సులు.
జనం న్యూస్, జూన్ 6, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) భూ సమస్యలను పరిష్కరించడానికే, రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఝరాసంగం మండల తహసిల్దార్, తిరుమల రావు అన్నారు. శుక్రవారం మండల…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
జాతీయ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకొని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా పోలీసులు జనం న్యూస్ జూన్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో…
సహజ సిద్ధమైన మల్బరీ మొక్కలు ప్రకృతిని కాపాడుతాయి..
జాయింట్ డైరెక్టర్ పట్టు పరిశ్రమ అధికారి డి. అనసూయ.. జనం న్యూస్ 5 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పట్టు పరిశ్రమ శాఖ సి. ఆర్. సి. ఫారం లో జాయింట్…
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్ జాన్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆకుపాముల గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సులో…
రామవరం రుద్రంపూర్ యువకులను సెక్యూరిటీ ఫోర్స్ లో నియమించాలి
జనం న్యూస్ 05జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) A1 ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ నియామకాలను రామవరం, రుద్రంపూర్ ప్రాంత వాసులను కూడా పరిగణలోనికి తీసుకోవాలి సింగరేణి లో జరుగుతున్న ప్రైవేటు సెక్యూరిటీ నియామకాల పై సెక్యూరిటీ జిఎం సత్యనారాయణ ను…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలి ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ జనం న్యూస్ జాన్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రపంచ పర్యావరణ…
ప్రతిభ అవార్డుకు ఎంపికైన కైట్స్ విద్యార్థిని
జనం న్యూస్,జూన్05,అచ్యుతాపురం: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే 2024-25 ప్రతిభ అవార్డుకు అచ్యుతాపురం లోని కైట్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని పి సుప్రియకు లభించిందని కాలేజీ యాజమాన్యం వారు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో 1000…
పాడే మోసిన బి ఆర్ఎస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే …
జుక్కల్ జూన్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ తండ్రి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో గురువారం రోజు దివంగతులవడంతో విషయం తెలుసుకున్న గౌరవ జుక్కల్ మాజీ…