వాహనాల వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం
జనం న్యూస్ జూన్(6) తుంగతుర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులో సీల్ చేయబడిన 20 వాహనాలను సూర్యాపేట జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్ లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో వేలంపాట నిర్వహించగా 18 వాహనాలకు రెండు లక్షల 90…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామ సర్పంచ్ రాము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం-2025 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నందలూరు,…
కనుమరుగు అవుతున్న కరుకొండ గుట్ట, అనుమతులు లేకుండా విచ్చల విడిగా తొలకాలు
పట్టించుకోని మైనింగ్ , రివెన్వు ,అధికారులు.. జనం న్యూస్ 05జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వర రావు మాట్లాడుతూ…
రాజుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ….
బిచ్కుంద జూన్ 5 జనం న్యూస్ ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనందం. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారంగత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదుప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన చిట్టిబాబు
జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతిఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటీ దానిని పరిరక్షించాలని బీజేపీ , నేషనల్ పార్టీ ఆదేశాల వరకు…
భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ద్వేయం.ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 06జూన్ పెగడపల్లి ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నభూభారతి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు లింగాపూర్ లో నిర్వహిస్తున్న భూభారతి కార్యక్రమంలో ఏఎంసీ…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యతబిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్
జనం న్యూస్ 06జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపెల్లిమండలం బిజెపి మండల శాఖ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ వాతావరణం వస్తున్న…
ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం
మొక్కలు నాటిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్, జూన్05,అచ్యుతాపురం: పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే సహజ వాతావరణాన్ని సూచిస్తుంది.ఇందులో గాలి,నీరు,నేల,వృక్షాలు, జంతువులు,మానవులు ఇలా అన్ని అంశాలు కలిపి ఉంటాయి.పర్యావరణం మన జీవనాధారం అని చెప్పొచ్చు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా…
ప్రజా జేఏసీ అద్వర్యం లో డ్రగ్స్ నిర్ములన ర్యాలీ
జనం న్యూస్ 5 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళా సంఘాల సహకారం తో గ్రామమలో ర్యాలీ నిరాహించి డ్రగ్స్,…
రాష్ట్రోపాధ్యాయ సంఘo రాష్ట్ర సమావేశంలో గడ్డం బాలకిషన్ కు ఘన సన్మానం
జనం న్యూస్;5 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ : ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ఎస్టియు లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ అన్నారు. స్థానిక సిద్దిపేట పీఎస్ డబ్ల్యూఏ భవన్ లో ఈరోజు…