రెండవరోజు కోన సాగిన రెవిన్యూ సదస్సు…!
జనంన్యూస్. 04.నిజామాబాదు. రూరల్. సిరికొండ. నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని. న్యావనంది మరియు కొండాపూర్ గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రామ్ నీ రాజేంద్ర కుమార్ రెవెన్యూ డివిజనల్ అధికారి నిజామాబాదు .విజిట్ చేయడం…
శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముంగిమల పీఠాధిపతి కోట్ల ఆనందం గురుస్వామి
జనం న్యూస్ జూన్ 4 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం గౌతాపూర్ గ్రామంలోని టోపియా తండా లో జరుగుతున్న శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంగిమల పీఠాధిపతి కోట్ల ఆనందం…
చిలకలూరిపేట వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిరసన ర్యాలీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసిన వైస్సార్సీపీ నాయకులు ర్యాలీలో…
తడపాకల్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 04 :నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో బుధవారం రోజునా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు వ్యవసాయ పాలిటెక్నిక్, రుద్రూర్ శాస్త్రవేత్తలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించడం జరింగింది. ఈ సందర్బంగా డా. బి…
రాష్ట్ర ప్రజలకు నిజమైన వెన్నుపోటు దారుడు జగన్ రెడ్డి -ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహించుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదమని ప్రభుత్వం విప్ స్థానిక…
గ్రామ భద్రత కు సీసీ కెమెరాలను నిర్మించాలి
. జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజల భద్రత విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాయంపేట సీఐ పి. రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ మండలం లోని పత్తిపాక గ్రామంలో సీసీ…
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ జూన్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ గూడ్స్ రోడ్ లోని ఈనాడు ఆఫీస్ దగ్గర గల శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యులు జిల్ల జీత్ రావు,జిల్ల బాబురావు, జిల్ల వెంకటేష్,…
ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి అండగా నిలిచిన ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు :
ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ “ముమ్మిడివరం అశేషప్రజానకానికి కూటమి కార్యకర్తలు,నేతలకు,మీడియా మిత్రులకు నా నమస్కారాలుసరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం అనిపించే రీతిలో రాష్ట్ర…
ధ్యానం యోగ తోనే మానసిక ప్రశాంతత కోఆర్డినేటర్ శారద
జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ధ్యానంతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుంది శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద అన్నారు శాయంపేట మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో శ్రీ రామచంద్ర…
పునఃప్రారంభం అయిన రేషన్ షాపులను పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారితో కలిసి సందర్శించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
, జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో గల భవానిపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునఃప్రారంభం అయిన రేషన్ షాపులను పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు…