రాజ్యాంగాన్ని అవమాన పరిస్తే సహించేది లేదు
ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజవర్గం బేజ్జుర్ మండలం బారెగుడ గ్రామాలలో జైబాబు జైబీం జైసంవిదాన్ అనే నినాదంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల…
బిజెపి రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నది..
మండల అబ్జర్వర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి.. టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి.. హనుమకొండ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు గొర్రె మహేందర్.. జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో…
డబ్ల్యూ జే ఐ జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అంబాల ప్రభాకర్ (ప్రభు ) నూతన ఎన్నిక
జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంటకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రెండు దశాబ్దాల పైగా వివిధ పత్రికలలో పనిచేస్తూ వివిధ హోదాలలో జర్నలిస్ట్ యూనియన్లలో, జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన…
ఈ నెల 23 న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై జక్కుల పరమేశ్వర్
జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని పుష్ప కన్వెన్షన్ హాలో ఈ నెల 23 న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు యువతీ యువకులు అధిక…
గ్రామీణ జర్నలిస్టుల అభ్యున్నతి కోసం పాటుపడదాం
జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రతినిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఇప్పటివరకు న్యాయం చేసే వేదిక లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని వీటి పరిష్కారం కోసం…
ఫలించిన స్వప్నం, భక్తుల సహకారంతో ఆంజనేయ స్వామి ఆలయ పనులు పూర్తి
ఆలయ చైర్మన్ అప్పారావు. జనం న్యూస్,ఏప్రిల్ 11,జూలూరుపాడు:మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో కొలువై ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి పరిశీలించినట్లయితే సుమారుగా 1965 – 66 వ సంవత్సరాలలో చావా రామయ్య అనే హనుమంతుని భక్తుడు చిన్న పందిరి…
శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన సందర్బంగా శ్రీ మణికంఠ సేవసమితి ఆద్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహపడిపూజ కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ మణికంఠ సేవసమితి ఆద్వర్యంలో పంచమి కాలనీ శ్రీ మరెమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ఉత్తరణక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ అయ్యప్పస్వామి జన్మదిన సందర్బంగా మహపడిపూజ నిర్వహించడం జరిగినది. ఈ…
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీస్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర బిజెపి ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 22వ బూతు 23 24 బూతు సభ్యులు మహాత్మ జ్యోతిరావు పూలే 118 వ జయంతి సందర్భంగా…
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.
తల్లిపాల ప్రాముఖ్యత పోషక విలువలు. పోషణ-పక్షం కార్యక్రమంతో పిల్లలకు బాలింతలకు పిల్ల తల్లులకు గర్భిణీలకు అవగాహన కార్యక్రమం అంగన్వాడి టీచర్ సుకినే మాలతి జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) పిల్లలు పోషకాహారం తింటేనే…
విద్యార్థి విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఐదో మహాసభ ని జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఎల్ రవి జనంన్యూస్ ఏప్రిల్ 11 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా(నూగుర్ )వెంకటాపురం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం జిల్లాలో ఈనెల 25 26 27న మూడు…