• February 21, 2025
  • 38 views
డిగ్రీ కళాశాలలో కెరియర్ గైడ్లైన్స్ పై అవగాహన సదస్సు..

బిచ్కుంద ఫిబ్రవరి 21 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A) నందు తృతీయ సంవత్సర విద్యార్థిని, విద్యార్థులకు డిగ్రీ అనంతరం ఎంచుకునే అంశంపై ప్రముఖ కెరియర్…

  • February 21, 2025
  • 68 views
కృష్ణ జలాలను,దోపిడీ చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం

రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ఈరోజు ఉదయం 11 గంటలకి భద్రాద్రికొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం…

  • February 21, 2025
  • 38 views
పట్టభద్రులు అంత ఏకం అయి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..!

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు ఖలీల్ వాడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది.…

  • February 21, 2025
  • 50 views
శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరిన మాటుగూడెం శివ స్వాములు

జనం న్యూస్ 21 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మాటుగూడెం గ్రామానికి చెందిన శివ స్వాములు శ్రీశైలం బయలుదేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ దైవసింతన కలిగి ఉండాలని గురుస్వామి శ్రీ…

  • February 21, 2025
  • 38 views
కాంగ్రెస్‌ పార్టీకి షాక్..మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్‌బై

జనం న్యూస్ పిబ్రవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు కోనేరు కోనప్ప పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి పంపించారు.…

  • February 21, 2025
  • 177 views
తడ్కల్ లో జాతీయ ఉపాధి హామీ పనుల ఆకస్మిక తనిఖీ

ఎంపీడీఓ సత్తయ్య, జనం న్యూస్,ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను శుక్రవారం ఎంపీడీఓ సత్తయ్య, ఏపీఓ నరసింహా తో కలిసి పనులు నిర్వహిస్తున్న స్తవరానికి ఆకస్మికంగా వెళ్లి జాతీయ ఉపాధి…

  • February 21, 2025
  • 60 views
ఆర్థిక ఇబ్బందుల్లో జీపీ కార్యదర్శులు!

జనం న్యూస్ ఫిబ్రవరి 21: నడిగూడెం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ కార్యదర్శుల బతుకులు భారంగా మారుతున్నాయి.ప్రధానంగా వారికి ఆర్థికపరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 30తో సర్పంచ్ల పాలన…

  • February 21, 2025
  • 44 views
నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్…

జనం న్యూస్ ఫిబ్రవరి 21 జగిత్యాల జిల్లాబీర్పూర్.మండలంలోని తాళ్ళధర్మారం గ్రామా గౌడ సంఘం అధ్యక్షులు పర్వతం రాజన్న గౌడ్ కుమారుని వివాహా రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులనుఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ…

  • February 21, 2025
  • 40 views
ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….

ఫిబ్రవరి 21 జనం న్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ మండలంలో. బీజేపీఎమ్మెల్సీ అభ్యర్తుల గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అవగాహన కల్పించారు మండలం…

  • February 21, 2025
  • 46 views
పల్లం జడ్పీ హైస్కూల్ హైస్కూల్ నందు చట్టాలపై అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి .కృష్ణారావు ఆదేశాల ప్రకారం అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టీ. యస్. ఆర్.కె.ప్రసాద్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com