నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు
విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి విడి విత్తనాలతో అధిక ప్రమాదం గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మద్యవర్తులను నమ్మవద్దు. గుర్తింపు పొందిన విత్తన దుకాణాలు, వ్యాపారుల…
హన్మకొండశాయంపేట .కొత్తగట్టు సింగార
ఏప్రిల్ 18.2025. క్రీస్తుకు సిలువ వేసే గుడ్ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామ క్రైస్తవ విశ్వాసులు అంత భక్తిశ్రద్ధలతో ఆత్మకూర్ చర్చిలో పాల్గొన్నారు. ఆత్మకూర్ లోని సెయింట్ థెరిస్సా స్కూల్ ఆవరణంలో ఫాదర్ అల్లం ఇన్నా రెడ్డి గారి ఆధ్వర్యంలో…
రావురుకులలో…అంగరంగ వైభవంగా శ్రీ వేంకట లక్ష్మి నరసింహా స్వామి జీర్ణ దేవాలయం పునరుద్ధరణ….
ఏళ్లనాటి ఆలయం పునర్నిర్మాణం పునరుద్ధరణ….300 జనం న్యూస్:18 ఎప్రిల్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;- ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వరుణ్ కుమార్ చే దేవాలయ పునర్నిర్మాణం -శ్రీ నందగిరి లక్ష్మణాచార్య గారి ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు…
తెలుగుదేశం సభ్యత్వ కార్డులను పంపిణీ చేసిన బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ ఏప్రిల్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర…
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలుకేంద్రలు ప్రారంభోత్సవం
జనం న్యూస్ ఎప్రిల్ 18 జగిత్యాల జిల్లా. బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్…
గన్నేపల్లి గుండయ్య ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అన్నా
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 18. గుంటూరు అమరావతి రోడ్ నందు తర్లుపాడు సోషల్ మీడియా కన్వీనర్ తారక్ సాయి తండ్రి గన్నేపల్లి గుండయ్య హార్ట్ స్టోక్ తో బాధపడుతు హాస్పిటల్ శస్త్ర చికిత్స అనంతరం గుంటూరులో విశ్రాంతి తీసుకుంటుండగా…
డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణ విడుదల చేయాలని చెప్పేసి 19వ తేదీన మంత్రిగారినీ కలుస్తాం. 21వ తేదీన చలో కలెక్టరేట్ పిలుపునిస్తూ నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్ ఇవ్వడం జరిగింది.
జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డీఎస్సీ తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించామని చెప్పేసి 19వ తేదీన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు గారిని కలుస్తూ మాట ప్రకారం కలెక్టరేట్ పిలుపునివ్వడం జరుగుతుంది భారత ప్రజాతంత్ర యువజన…
మరణించిన పోలీసు కుటుంబానికి అండగా నిలిచిన బ్యాచ్ మేట్స్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన ఎఆర్కానిస్టేబులు కుటుంబానికి సహోద్యోగులు ఆర్థికంగా అండగా నిలిచి,…
పవర్ లిఫ్టింగ్ లో పతకాలు….
జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కోడి రామ్మూర్తి వ్యాయామ సంఘం క్రీడాకారులు పవర్ లిఫ్టింగ్ లో పలు పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్ స్టేట్ ఛాంపియన్ షిప్ పోటిలు ఇటీవల గుడివాడలో నిర్వహించిన పోటీల్లో…
విజయనగరంలో నకిలీ ఫెవిక్విక్ ప్యాకెట్లు స్వాధీనం
జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో నకిలీ ఫెవిక్విక్ ప్యాకెట్లను ఒకటవ పట్టణ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్ తన…