గాలికుంటు టీకాల సద్వినియోగం
జనం న్యూస్ 17భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రం వద్ద గురువారం రోజున గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు గ్రామాల వారిగా గాలికుంటు…
కల్యానానికి గోటి తలంబ్రాలు అందజేసిన జడ్జి ప్రియాంక
రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల సీతారాముల కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘనచరిత్ర కల్గిన శ్రీరామకోటి…
ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ బంగ్లాదేశ్ లాగా ప్రజలే పడగొడతారు!
జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఆర్ఆర్ ట్యాక్స్ అని, హెచ్ సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం కాదు.. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని…
పోషణ పక్వాడ పై అవగాహనకార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడిమండలం లోని ఖమన గ్రామం లోగురువారం గొల్లగూడ అంగన్వాడీ కేంద్రం లో సాలెగూడ, జంబూల్ దరి, లక్ష్మి పూర్, బెస్త వాడ, తెలివాడఖమన (1 )టీచర్స్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం…
యల్లారమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామంలో యల్లారమ్మ పేరంటాలు అమ్మవారిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ,గ్రామ…
పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఏకపక్షంగా తీసుకువస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్…
తడ్కల్ లో తై బజార్ వేలం ₹ 231,000 రూపాయలు
పంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, జనం న్యూస్,ఏప్రిల్ 17,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు,గ్రామ పెద్దలతో కలిసి…
ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ (PMIS) యువత వినియోగించుకోవాలి : ఎంపీ సి.ఎం. రమేష్
జనం న్యూస్ ఏప్రిల్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫ్ఫైర్స్ అధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ (PMIS) ను అనకాపల్లి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ…
బ్రహ్మోత్సవాలకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో 2025 సంవత్సరం…
20న పూడిమడకకు శ్రీరామరక్షా రథం రాక
శ్రీరామరక్షా రథయాత్రను విజయవంతం చేయాలి జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం:విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 20 ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పూడిమడక వస్తున్న అయోధ్య శ్రీరామరక్ష రథయాత్రను మనమంతా విజయవంతం చేయాలని గురువారం పూడిమడక శ్రీ జగన్నాథ…