చిలకలూరిపేట MEDICAL LAB & X_RAY TECHNECIANS ASSOCIATION ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన షేక్.కరిముల్లా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట ల్యాబ్ అండ్ ఎక్స్-రే అసోసియేషన్ కార్యవర్గ సమావేశం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన, సిటీ ల్యాబ్ అండ్ ఎక్స్-రే నందు శుక్రవారం జరిగింది. అధ్యక్షలు…
నూతన ఉపాధ్యాయులకు బోధనపై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ ఫిబ్రవరి 22: చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారంజరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచేడ్ మండలానికి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రంలో బోధనపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల…
తెలంగాణ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది, 24 గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా,…
కంకల్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు
ముస్తాబైన శ్రీవీరభద్రేశ్వరస్వామి దేవాలయం జనం న్యూస్ 22 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని కంకల్ గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) కార్యక్రమాలు 23/02/2025 వ…
ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుకి కృషి చేయాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్, ఫిబ్రవరి22, అచ్యుతాపురం: ఉపాధ్యాయ శాసనమండలికి జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇచ్చిందని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ…
మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి.
బిచ్కుంద ఫిబ్రవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మహా శివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బిచ్కుంద సద్గురు బండ అయ్యప్ప స్వామి మట సమస్త పీఠాధిపతి సోమలింగ శివా చార్య మహా స్వామీజీ…
తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహాకూటములు బ్రదర్ షలేము రాజు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట మండలం కొత్త రాజాపేట లో జరుగుతున్న మహా కూటములు ప్రార్ధనలో పాల్గొనాలని దైవజనులు బ్రదర్ షాలేమ్ రాజు ప్రత్యేకంగా కోరిన మీదట ఈరోజు రాత్రి జరిగిన…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి
యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం…
కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు
జనం న్యూస్ 22 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సు భయలదేరింది. ఈ బస్సును జిల్లా ప్రజా రవాణాధికారి సి…