గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు జడ్పీ చైర్మన్
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉపాధి హామీ వేతనదారులకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్సీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.…
డీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ 16347 పోస్టులు భర్తీ చేయాలని. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి.కొండపల్లి శ్రీనివాస్ గారికి డివైఎఫ్ఐ జిల్లా…
జిందాల్ పరిశ్రమ కొనసాగించాలి’
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిందాల్ పరిశ్రమ లాకౌట్ ఎత్తివేసి పరిశ్రమను కొనసాగించాలని సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరం కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఆయన…
గంజాయి అక్రమంగా కలిగి ఉన్న నింది తుడు అరెస్టు
విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్ జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తే. 19-04-2025 దిన విజయనగరం 1వ పట్టణ ఎస్ఐ వి.ఎల్ ప్రసన్న కుమార్ మరియు సిబ్బంది పట్టణంలో గూడ్స్ షెడ్ వద్ద…
రేపు శాయంపేట లోని రైతు వేదికలో భూభారతి సదస్సు
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రోజున భూభారతి చట్టం పై అవగాహన సదస్సు ఉంటుందని తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ఈ సదస్సు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కలెక్టర్…
బాధిత కుటుంబాని పరామర్శించిన నాయకులు
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం లోని తహరపూర్ గ్రామ పిట్ట సుధాకర్ మరియు ఆర్టీసీ డ్రైవర్ పిట్ట సుమన్ తండ్రి పిట్టా లక్ష్మీనారాయణ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలు సమర్పించి వారి కుటుంబ సభ్యులకు…
రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ రాజేష్.
జనం న్యూస్ ఏప్రిల్ 19(నడిగూడెం) పిఎసిఎస్ ఆధ్వర్యంలో అందిస్తున్న దీర్ఘకాలిక ఋణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గోసుల రాజేష్ అన్నారు.శనివారం మండలంలోని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో…
ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు చర్యలు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి తాళ్ళు,తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన…
నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
జనం న్యూస్ ఏప్రిల్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని నేడు ఆదివారం ముకుందాపురం, రేపాల ఏజీయల్, తాడువాయి, వెంకటరాంపురం, మాధవరం, మరియు ఎస్ఎన్ పేట ఫీడర్లు ట్రీ కటింగ్ ప్రోగ్రామ్ ఉన్నందున ఆయా గ్రామాలకు మరియు…
మా కోడలు పెళ్లికి తప్పక రాగలరు
బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య జనం న్యూస్, ఏప్రిల్ 20 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య…