పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ హత్య
జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లాపటాన్ చేరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల సురేష్ పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన ప్రమీల 24 సం”లు ఐదు సంవత్సరాల క్రితం…
కూకట్పల్లి వై జంక్షన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే, శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వై జంక్షన్ వద్ద దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్రమంత్రి,…
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్14, అచ్యుతాపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు అచ్యుతాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని అచ్యుతాపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల…
నిరుపేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేసిన కబ్జాకారులపై చర్యలేవి..!
జనంన్యూస్. 14. నిజామాబాదు. ప్రతినిధి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్…. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం…
బిచ్కుంద గ్రామపంచాయతీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు….
బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ…
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్:-దాట్ల బుచ్చిబాబు, గంటి హరీష్ మాధుర్.
జనం న్యూస్ ఏప్రిల్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు…
అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శం
కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సమ్మయ్య జనం న్యూస్ 14 ఏప్రిల్ కాసిపేట రవి// భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున అవడం ఎక్స్ రోడు చౌరస్తాలో, గత మూడు సంవత్సరాల నుంచి విగ్రహం స్థాపన కొరకు ఆరాటపడుతూ చెన్నూరు నియోజవర్గం…
మహనీయులు కల్పించిన హక్కులు అందరూ వినియోగించుకోవాలి
జనం న్యూస్ ఏప్రిల్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వంకులం గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.వంకులం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చునర్కర్ శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కుల రహిత వివక్షత పోవాలని అందరూ…
పశువులకు గడ్డి వితరణ..!
జనంన్యూస్. 14. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని రామడుగు గ్రామానికి చెందిన జి. మల్లేష్ కుటుంబ సమేతంగా మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గోశాలకు అక్కడ ఉన్నటువంటి పశువులకు గడ్డినితరలించడం జరిగింది.
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం అయినది
ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని వెంటనే కొనసాగించి అమలు పరుస్తూ దళితులకు మేలు చేయాలని…