• March 12, 2025
  • 47 views
అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత అసత్యాలు పలికించిన కాంగ్రెస్..

శానార్తి తెలంగాణ.12. నిజామాబాదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.అన్న అబ్దుల్ కలామ్. మాటలకు కాంగ్రెస్…

  • March 12, 2025
  • 44 views
14 న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి – టెక్కలి పరశురాం

జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం : మార్చ్ 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని మునగపాక జనసేన పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు…

  • March 12, 2025
  • 51 views
రైతుల ఆందోళన చెందవద్దు… పంటలకు రక్షణగా ఉంటాం.కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి

జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ధర్నా పేరుతో దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్…

  • March 12, 2025
  • 58 views
స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నారాయణహై స్కూల్ షంషి గూడ బ్రాంచ్: ప్రిన్సిపల్ వసుప్రద

జనం న్యూస్ మార్చి 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నేటి బాల బాలికలే రేపటి పౌరులు ప్రతి విద్యార్థి కి చిన్నతనం నుండే సొంతంగా ఆలోచించి అదే ఆలోచని ముందుకు వెళ్లే విధంగా తీర్చిదిద్దాలని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.. స్టూడెంట్స్…

  • March 12, 2025
  • 60 views
ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి 3.20 భూమి కేటాయింపు దాట్ల సుబ్బరాజు ప్రభుత్వ విప్

జనం న్యూస్ మార్చి 12 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ముమ్మిడివరంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిల్డింగ్ లు నిర్మాణం కొరకు ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాల ప్రాంగణంలో గల ఎ 3.20 సెంట్లు భూమిని ప్రభుత్వం కేటాయిస్తూ GO…

  • March 12, 2025
  • 61 views
వారసత్వ ఉద్యోగం కోసం పోరాటం

జనం న్యూస్, మార్చ్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా ,గజ్వేల్ మండలం గల 61+వి ఆర్ ఏ లను ప్రజా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి.బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచడం…

  • March 12, 2025
  • 64 views
వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్

జనం న్యూస్,కొమరాడ,మార్చి12 +రిపోర్టర్ ప్రభాకర్): నిర్ణీత గడువులోగా పిల్లలకు టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ మేరకు మండలంలోని చంద్రంపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

  • March 12, 2025
  • 60 views
ఎంపీపీ కుటుంబానికి మాజీ మంత్రి విశ్వరూప్ పరామర్శ

జనం న్యూస్ మార్చి 12 కాట్రేనికోన కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పాలెపు లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పరామర్శించారు. బుధవారం పల్లం గ్రామంలోని ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆమె…

  • March 12, 2025
  • 62 views
10వ తరగతి విద్యార్థులకు స్పూర్తినందించిన దాతలు

జనం న్యూస్ మార్చి 12 కాట్రేని కొన కాట్రేనికోన మండలం స్థానిక పల్లంకుర్రు పంచాయితీ పరిధిలో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సాపేవారిపల్లెలో జరిగిన ప్రేరణ కార్యక్రమం పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాశి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో…

  • March 12, 2025
  • 59 views
పరిగి నియోజకవర్గం నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి.

టీ-జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ వివిధ ప్రజాసంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంజనం న్యూస్ 12 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో టీజేఏసీ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం నూతన రెవెన్యూ డివిజన్ గా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com