విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక కోట దగ్గర ఉన్న ఎస్.కన్వెన్సన్ ఫంక్షన్ హాల్ లో విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో సేవలు…
సమస్య ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావాలి|అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసు స్టేషను ప్రాంగణంలో మార్చి 8న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్…
ఆర్టీసీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా శిశు సంరక్షణా కమిటీ చైర్మన్ హిమబిందు పాల్గొన్నారు. ప్రజా…
మహిళా హోంగార్డు ఇంటిని సందర్శించిన హోం మంత్రివర్యులుఅంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా – హెూం మంత్రివర్యులు వంగలపూడి అనిత
జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళా హోంగార్డు కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రివర్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 2025న విజయనగరం పట్టణం పోలీసు క్వార్టరు నివాసంలో ఉంటున్న…
మండల వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.
జనం న్యూస్ మార్చి 08(నడిగూడెం ) మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నడిగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. మహిళా…
సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం..
జనం న్యూస్ 8 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం శాంతినగర్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ పిటి రిజినాను ఘనంగా సన్మానించిన పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతి ఉపాధ్యాయినీలు…
ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జనం న్యూస్,పార్వతీపురం మన్యం, మార్చి 8, (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని అన్నారు. వంట గదికి పరిమితమైన మహిళలను చట్ట సభలో శాసనసభాపతి, మంత్రిని…
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : ఎస్ఐ సుధాకర్ రావు
జనం న్యూస్,మార్చి08, అచ్యుతాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్సై సుధాకర్ రావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం స్టేషన్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు.ఎస్ఐ సుధాకర్ రావుమహిళలందరికి అంతర్జాతీయ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ లో ఉచిత వైద్య శిబిరం
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట లో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం…
చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి, మహిళలకు మంచి భవిష్యత్ ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 2034 నాటికి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత అధికమవుతుంది, వారి గళం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది : పుల్లారావు. స్త్రీమూర్తులను అన్నిరంగాల్లో ముందుంచాలనే సదుద్దేశంతో, గొప్ప ఆలోచనలు…