25 వ వార్డు ఎన్టీఆర్ నగర్ లో రోడ్డు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొణతాల చొరవుతో మోక్షం
జనం న్యూస్ మార్చ్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు 80 వ డివిజన్ ఓల్డ్ 25వ వార్డ్ ఎన్టీఆర్ నగర్లో రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకొని…
ఏర్గట్ల మండల గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గ కమిటీ
జనం న్యూస్ మార్చి 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల నూతన కార్యవర్గ కమిటీని శనివారం రోజునా ఎన్నుకోబడినారు.అధ్యక్షులు గా తాళ్లరాంపూర్ కు చెందిన శివరాత్రి ఉషన్న , ఉపాధ్యక్షులు ఎల్ల అశోక్ , కార్యదర్శి తోకలనవీన్ , తోపారం రాoచందర్ ,…
అట్టహాసంగా సుదర్శన హోమాలు,ధాన్య,శేయ్యధివాసములు
సుదర్శన చక్రానికి జలాభిషేకాలు -ప్రత్యేక అలంకారంలో శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం -అన్న ప్రసాద దాతలు అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు కుటుంబ సభ్యులు జనం న్యూస్, మార్చ్ 9( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా…
నేటి సమాజం లో పురుషులకు సమానంగా దిటుగా మహిళలు ముందంజలో ఉండాలి
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రపంచ మహిళ దినోత్సవం గ్రామ నవనిర్మాణ సమితి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది.ఈ సమావేశం ప్రకృతి వ్యవసాయం…
నేటి సమాజం లో పురుషులకు సమానంగా దిటుగా మహిళలు ముందంజలో ఉండాలి
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రపంచ మహిళ దినోత్సవంగ్రామ నవనిర్మాణ సమితి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది.ఈ సమావేశం ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో…
మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలి
జనం న్యూస్ మార్చి 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల మండలం పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాధ ఆశ్రమంలో శనివారం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం…
కాకతీయ కెనాల్ లో పడి బాలుడు గల్లంతు..
జనం న్యూస్ 8 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లాఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీం పాషా 19 సంవత్సరాల బాలుడు మలవిసర్జన చేయుటకు కాకతీయ కెనాల్ వద్దకు వెళ్లాడు కాలు జారడంతో…
గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు
( జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ మార్చ్ 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: పట్టణంలో ఈరోజు సాయంత్రం మెట్ పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ తన సిబ్బంది యుక్తంగా వేంపేట ఎస్…
మహిళలు సాధికారత కోసమే పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కొణతాల వెంకటరావు
జనం న్యూస్ మార్చ్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులు, మాతృ సమానమైన మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారత కోసమే నాడు…
విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విలేఖరి
ఆర్ ఆర్ న్యూస్ విలేకరి గట్టేపల్లి రాజశేఖర్ అరెస్ట్ జనం న్యూస్, మార్చ్ 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న…