• February 28, 2025
  • 66 views
ప్రభుత్వ ఆదర్శపాఠశాలలో సైన్స్ దినోత్సవం..!

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సొంత ఆలోచన విధానంతో రకరకాల సైన్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది.…

  • February 28, 2025
  • 117 views
మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్‌ హదపడుతుంది విద్యార్థులు చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి కలిగి ఉండాలి మునగాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ జనం న్యూస్ మార్చి 01 (మునగాల మండల ప్రతినిధి…

  • February 28, 2025
  • 56 views
శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి

రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు…

  • February 28, 2025
  • 66 views
బొంత శ్రీవల్లి వయసు 9 సంవత్సరాలు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధితో బాధపడుతుంది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట రిపోర్టర్ 28 సలికినిడి నాగరాజు 15 రోజుల నుంచి బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధితో గత 15 రోజుల నుంచి హాస్పటల్ లో ఆక్సిజన్ విత్ స్ట్రక్చర్ మీద చావు బతుకుల…

  • February 28, 2025
  • 52 views
సిద్దిపేటలో NBT పుస్తక పరిక్రమ

పుస్తకాలు చదవాలి. ఎదగాలి – జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ జనం న్యూస్ ;28 : ఫిబ్రవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వారి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంచార పుస్తక ప్రదర్శనలో భాగంగా…

  • February 28, 2025
  • 42 views
వివేకానంద లో విజ్ఞాన ప్రదర్శన

జనం న్యూస్; 28; ఫిబ్రవరి శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిడ్డిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు వివిధ రకాల ఎగ్జిబిట్లు ప్రదర్శించారు.ఈ సందర్భముగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి…

  • February 28, 2025
  • 42 views
రీసర్వేలో కూడా పాల్గొనని కేసీఆర్‌ ఫ్యామిలీ

జనం న్యూస్ మార్చ్, 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రీసర్వేలో కూడా పాల్గొనని కేసీఆర్‌ ఫ్యామిలీ తెలంగాణ సర్కారుకు కేసీఆర్‌ ఫ్యామిలీ మరోసారి షాకిచ్చింది. కుల గణనలో పాల్గొనని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16…

  • February 28, 2025
  • 53 views
ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలి

హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ జనం న్యూస్ మార్చి 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామంలో శుక్రవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ జనరల్ మేనేజర్ అశోక్, మాట్లాడుతూ రైతులతో…

  • February 28, 2025
  • 62 views
స్థానికేతర కోట తెలంగాణ కే

జనం న్యూస్ మార్చ్1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు…

  • February 28, 2025
  • 51 views
దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం..

జనం న్యూస్ మార్చ్ 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com