• February 22, 2025
  • 81 views
అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాడానికి అక్షరమే ఆయుధం అవ్వాలి

జనం న్యూస్ క్యాలండర్ ఆవిష్కరించిన ఇన్స్పెక్టర్ వరగంటి రవి. జనం న్యూస్ //ఫిబ్రవరి //22// మ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట ఇన్స్పెక్టర్ వరగంటి రవి శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో జనం న్యూస్ న్యూ ఇయర్ క్యాలండర్ ను ఘనంగా వివిస్కరించారు.…

  • February 22, 2025
  • 61 views
నేపాల్ జట్టును క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు

భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆంధ్ర యువకుడు ఏలుసూరి శివకోటి నందలూరు వాసి జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 3 టి20ల్లో 72 పరుగులు చేసి, 11 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికైన…

  • February 22, 2025
  • 65 views
నన్నయ వీసీకి నీరుకొండ సత్కారం

జనం న్యూస్ ఫిబ్రవరి 22: ముమ్మిడివరం ప్రతినిధి : మాతృభాషా దినోత్సవం వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సర్ ఎస్ ప్రసన్నశ్రీ ని గౌరవించుకుని సన్మానించడం జరిగిందని బీజేపీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు. అలాగే ప్రముఖ…

  • February 22, 2025
  • 65 views
రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన అత్రం సుగుణక్క

జనం న్యూస్ 22: ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :జైనూర్ కు చెందిన ఆత్రం శ్రీకాంత్ ఉట్నూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్…

  • February 22, 2025
  • 69 views
రైతులను మోసం చేసే పార్టీలకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు..!

జనంన్యూస్. 22 : నిజామాబాదు. సిరికొండ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పసుపు పంట క్వింటరుకు 12 వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు లేకపోతే కలెక్టరేట్లు ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు.…

  • February 21, 2025
  • 56 views
ఆర్థిక ఇబ్బందుల్లో జీపీ కార్యదర్శులు!

జనం న్యూస్ ఫిబ్రవరి 21: నడిగూడెం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ కార్యదర్శుల బతుకులు భారంగా మారుతున్నాయి.ప్రధానంగా వారికి ఆర్థికపరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 30తో సర్పంచ్ల పాలన…

  • February 21, 2025
  • 59 views
నూతన తహసీల్దార్ వీరంరెడ్డి పుల్లారెడ్డి ని సత్కరించిన నందలూరు విలేకరులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం రెవిన్యూ కార్యాలయంలో నూతన తాసిల్దార్ గా వీరంరెడ్డి పుల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగినది.దీంతో నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనను శుక్రవారం నాడు నందలూరు మండల విలేకరులు శాలువాతో సన్మానించి…

  • February 21, 2025
  • 60 views
పోస్టల్ ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ కుటుంబానికి ధీమా అని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు కోరారు.…

  • February 21, 2025
  • 52 views
నేషనల్ సైన్స్ డే సందర్భంగా 23న “సైన్స్ టాలెంట్ టెస్ట్”

జనం న్యూస్ ఫిబ్రవరి 22:(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థుల మనసులో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి టాలెంట్ టెస్టులు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక (జె వి వి) జిల్లా గౌరవ అధ్యక్షులు వనమాల వెంకటేశ్వర్లు అన్నారు. నేషనల్ సైన్స్…

  • February 21, 2025
  • 55 views
ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

నాషిరకమైన తినుబండ్రాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలిజనం న్యూస్ పిబ్రవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కిరాణా షాపులు, హోటల్స్, టిఫిన్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, స్వీట్ హౌస్, బేకరీల లో ఇష్టాలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com