డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపైన ముద్రించాలి.ప్రజా సంఘాల నాయకుల డిమాండ్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపైన ముద్రించాలని కోరుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎన్నార్టీ…
ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు.
ముఖ్య అతిథులుగా హాజరైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ నాగుర్ల వెంకన్న బాల మల్లు.. జనం న్యూస్ 14 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్.) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద…
అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
జనం న్యూస్ 14 ఏప్రిల్, భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలంలోని నర్సింగపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున పార్టీలకు కుల సంఘాలకు అతీతంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 134 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, జర్నలిస్టు కాసిపేట రవి…
అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడితే. మానవుడే మహనీయుడవుతాడు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం. డిఎల్పిఓ సంజీవరావు, ఎంపీడీవో సత్తయ్య, ఎస్ఐ విజయ్ కుమార్, జనం న్యూస్,ఏప్రిల్ 14, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సోమవారం డిఎల్పిఓ సంజీవరావు, ఎంపీడీవో సత్తయ్య, ఎస్ఐ…
కలుషిత అల్పాహారం తిని 30 మంది విద్యార్థినిలకు అస్వస్థత
కడుపునొప్పి-వాంతులు కౌడిపల్లి సమీకృత బాలికల వసతిలో ఘటన జనం న్యూస్. ఏప్రిల్ 13. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) కలుషిత అల్పాహారం తిని 30 మంది విద్యార్థినిలకు కడుపునొప్పి,వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల…
భావితరాలకు ఆదర్శప్రాయుడు బిఆర్.అంబేద్కర్ : ఆదిత్యరెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న…
అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిస్ఫూర్తిదాయకం..
ఆ మహనీయుడి ఆశయాలను నేటితరం కొనసాగించాలి… రాజ్యాంగ నిర్మాత కలలుగన్న సమ సమాజ స్థాపన దిశగా సిఎం రేవంత్ పాలన:నీలం మధు ముదిరాజ్.. చిట్కుల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు. సంబరాల్లో…
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బి ఆర్ఎస్ నాయకులు ….
బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా. మాజీ జెడ్పిటిసి ఎన్ రాజు శ్రీహరి రామచందర్. బిచ్కుంద మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆ మహానీయుని…
తర్లుపాడు గ్రామంలోని పలు రైళ్లు ఆపాలని ప్రయాణికుల విజ్ఞప్తి.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14 తర్లుపాడు మండల మరియు పరిసర గ్రామ ప్రజలకు తర్లుపాడు గ్రామం అనాదిగా ప్రసిద్ధిగాంచినది రాజులు మరియు బ్రిటిష్ వారి పరిపాలనలో తర్లుపాడు కేంద్రముగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అలాగే సమితి కేంద్రంగా ప్రస్తుతం…
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
విగ్రహ కమిటీ చైర్మన్ కలగూర రాజకుమార్ జనం న్యూస్ 14 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రం లోని సోమవారం రోజున డా ||బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పార్టీలకు కులసంఘాలకు అతీతంగా…