• September 19, 2025
  • 227 views
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లోని మేడిపల్లి నక్కర్త వెళ్లేదారిలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు

జనం న్యూస్ సెప్టెంబర్.19 మేడిపల్లి నక్కర్త తాటిపర్తి పోవు రోడ్డు ఇరువైపుల చెట్ల కొమ్మలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనలకు పూర్తి స్థాయిలో రోడ్డు కనిపించడం లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి కావున అధికారులు స్పందించి రోడ్డు కు ఇరువైపుల ఉన్న చెట్ల…

  • September 19, 2025
  • 79 views
హిందీ నేర్చుకుంటే దేశమంతా తిరగచ్చు

హెచ్ఎం మహేశ్వర్ పాపన్నపేట, సెప్టెంబర్ 19.(జనంన్యూస్) హిందీ భాష నేర్చుకుంటే దేశంలో ఏ మూలకైనా వెళ్లొచ్చని పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం పాపన్నపేట హిందీ ఉపాధ్యాయులు నింగప్ప, రియాజ్ ఆధ్వర్యంలో హిందీ దివస్ నిర్వహించారు. ఇందులో భాగంగా…

  • September 19, 2025
  • 49 views
రేపల్లె వాడలో బీఆర్‌ఎస్ నేత సత్తి నాగేశ్వరరావు సేవా కార్యక్రమం

జనం న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 19 ) అశ్వారావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం రేపల్లె వాడ గ్రామంలో బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు స్వంత ఖర్చులతో గ్రామంలోని చెడిపోయిన చేతి పంపును మరమ్మతు చేసి, గ్రామస్తులకు తాగునీటి…

  • September 19, 2025
  • 434 views
స్నేహ బంధాన్ని చాటుకున్నా zphs మేడిపల్లి నక్కర్త పాఠశాల విద్యార్థులు SSC 1999-2000 బ్యాచ్

జనం న్యూస్ సెప్టెంబర్.19 హయత్ నగర్ ZPHS మేడిపల్లి ఉన్నత పాఠశాల 1999-2000 పదో తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు. గత నెల 17న రోడ్డు ప్రమాదం లో తీవ్ర గాయాలు అయినా సూరిగి యాదయ్య S%…

  • September 19, 2025
  • 40 views
శ్రీ కృష్ణ నగర్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో కర్ర శ్రీహరి సంస్మరణ సభ

జనం న్యూస్, కోహెడ మండలం, సెప్టెంబర్ 19, హైదరాబాద్ శ్రీకృష్ణ నగర్ లో స్థిరపడిన కోహెడ మండలంలోని వివిధ గ్రామ మున్నూరు కాపు కుటుంబాలు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాజకీయాల్లో అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రస్థాయికి ఎదిగినప్పటికీ.ఒక శ్రామికుడిగా కార్యకర్తగా…

  • September 19, 2025
  • 36 views
అటవీ శాఖ అధికారులను కృతజ్ఞతలు తెలిపిన మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 గత వారం రోజుల నుండి జహీరాబాద్ నగరంలో కొన్ని కొండముచ్చులు ప్రజలను కరోడం జరిగింది భయాందోళనకు గురి అయిన గాంధీనగర్ ఏరియా ప్రజలు మరియు రాంనగర్ ఏరియా శాంతినగర్ ఏరియా బాగా రెడ్డిపల్లి ఫరీద్నగర్ కాలనీ…

  • September 19, 2025
  • 111 views
మార్కెట్ అభివృద్ధి కోసం కార్యసాధకుడిని అవుతా…రైతు సంక్షేమం కోసం పాటు పడతా

చిలుక మధుసూదన్ రెడ్డి చైర్మన్గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ జనం న్యూస్ సెప్టెంబర్.19 హయత్ నగర్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం గురువారం ఉదయం బాటసింగారం పండ్ల మార్కెట్ లో నిర్వహించడం జరిగింది….ఇట్టి సమావేశంలో పలు…

  • September 19, 2025
  • 40 views
పేదలకు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కాలమైన సందర్భంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో…

  • September 19, 2025
  • 41 views
దసరా పండుగ సందర్బంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి..!

పోలీస్ కమిషనర్ వెల్లడి.. జనంన్యూస్. 19.నిజామాబాదు. ప్రతినిధి. దసర పండుగ సెలవులకు వెళ్లే వారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూ.చ తప్పక ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువు లను…

  • September 19, 2025
  • 37 views
ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో వృద్దులకు దుప్పట్లు, చిన్నారులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణి.

జనం న్యూస్ 19.సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురం బీమ్ జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలైన ఆదివాసీ వృద్ధ విధవరాళ్లకు వారి ఇబ్బందిలో ఆదరించి, పరామర్శించి వారికి ఇంపాక్ట్ డైరెక్టర్ ఆనంద్ శామ్యూల్, ప్రీతి…