బిచ్కుంద లైన్స్ క్లబ్ వారు శవపేటికను( ఫ్రీజర్) మున్సిపాలిటీకి అందజేశారు
బిచ్కుంద జులై 8 జనం న్యూస్ లయన్స్ క్లబ్ ఆఫ్ బిచ్కుంద డైమండ్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు రాజు రీజియన్ చైర్ పర్సన్ ఓం ప్రకాష్ శీతల శవపేటికను( ఫ్రీజర్)ను బిచ్కుంద మఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య చేతుల…
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జులై 8 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల దివంగత నేత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలు ఎంపీపీ సూరెడ్డి…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన పిఏసియస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లాకానిపర్తి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సీనియర్ క్లర్క గా పనిచేస్తున్న బోమ్మకంటి నాగారాజు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట…
ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
జనం న్యూస్ జులై 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఈరోజు రెబ్బెన మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా…
ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇండ్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : కుమురం భీం జిల్లా ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్
జనం న్యూస్ జులై 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆర్టీఏ మెంబర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్ అన్నారు.మండల కేంద్రానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి.ఇందిరమ్మ ఇళ్లకు…
సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,జూలై 08,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం యలమంచిలి జిల్లా పరిషత్ అతిధి గృహంలో గల ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 11 మంది లబ్దిదారులకు రూ 4లక్షల చెక్కులను ఎమ్మెల్యే…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు…
బిచ్కుందలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
బిచ్కుంద జూలై 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డెలికేట్…
ఉత్సాహంగాసుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
జనం న్యూస్,జూలై 08, అచ్యుతాపురం: ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలపై చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీలో ఇన్ఫోసిస్ వారి నిర్మించిన కాలనీలో అనకాపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి పోన్నమళ్ళ కొండబాబు…
మెదక్ ఎంపీ ని పరామర్శించిన చిలిపి చెడు మండల బిజెపి కార్యకర్తలు
జనం న్యూస్ జూలై 8 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావ్ గారిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కలికి శాస్త చికిత్స చేయించుకొని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గౌరవ ఎంపీగారిని కలిసి ఆరోగ్య…