రైతులు జీవితాలతో ఆటలాడుకోవద్దు – సూరిశెట్టి
జనం న్యూస్ సెప్టెంబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి సౌత్2 లో వున్న పులికాలువ వయా చెర్లోపల్లి కాలువ ఆక్రమంగా గొట్టాలు వేసి మూసివేసి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు జీవితాలతో ఆటలాడుకొనే వారిపై తక్షణ…
ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అద్వర్యంలో ఘనంగా స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 2 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రీపోటర్ ) మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఎల్కతుర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ…
ఏర్గట్ల నవచైతన్యయూత్ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న నవచైతన్యయూత్ ఆద్వర్యంలో మంగళవారం రోజునా అన్నదానకార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ముందు గా భక్తులు వినాయకుణ్ణి దగ్గరికి వెళ్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో యూత్…
తెలుగువారి గుండెల్లో చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక ఘనుడు..
స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.. మహానేత చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.. బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లోస్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్…
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగుసెల్ 9550978955 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో UPHC ఆశ వర్కర్స్ తో IEC campaign…
కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిక..!
జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి. సిరికొండ మండలం ముషిన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు గోపాల్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి , మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్.. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న మరియు బిఆర్ఎస్ పార్టీ…
యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు జైడి విజయ్ రెడ్డి జనం న్యూస్, సెప్టెంబర్ 02, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోని యామాపూర్ గ్రామంలో యంగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో…
కలుజువ్వలపాడు ఓబాయపల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 2 ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కలుజువ్వలపాడు మరియు ఒబాయపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి. జోష్ణదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మార్కాపురం బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్…
బిచ్కుంద మున్సిపాలిటీలో గణేష్ నిమజ్జనం కొరకు ముందస్తు చర్యలు…
బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువులో ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమర్జనం కొనసాగేలా…
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ బహిరంగ లేఖ
జనం న్యూస్ 02 సెప్టెంబర్ కొత్తగూడెం నియోజకవర్గం) సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సవాల్ విసిరింది. జిల్లా అభివృద్ధి శూన్యం అని ఆరోపిస్తూ బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి అన్యాయం.…












