పరిసరాల విజ్ఞాన వస్తువుల ప్రదర్శన…..( సైన్స్ ఎగ్జిబిషన్).
జనం న్యూస్ మార్చ్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బెజ్జుర్ మండలంలోని మార్తిడి గ్రామంలోమేరీ మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విర్థ్యర్థుల చేత పరిసరాలవిజ్ఞాన వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్ధిని,విద్యార్థులను నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రజల గుండెల్లో…
జగన్ అత్యాశ, అనాలోచిత నిర్ణయాల దుష్పరిణామాలే రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని ఇప్పటికీ పట్టిపీడిస్తున్నాయి ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 5 ఏళ్లలో జగన్ ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం రూ.1,29,000కోట్లు : ప్రత్తిపాటి. ఎక్కువ ధరకు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొని, తనకు వచ్చిన…
ప్రజా సమస్యలపై మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 13 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ముఖా ముఖిగా గురువారం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మాట్లాడారు ప్రజలు విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లను వాడుతున్నారు. వాటిని మురుగు కాలువలలో…
నలంద విద్యాలయంలో హోలీ సంబరాలు
జనం న్యూస్ ;13 మార్చ్ గురువారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ముందస్తు నలంద విద్యాలయ యుపిఎస్ ఇందిరమ్మ కాలనీలో హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థులు వాళ్ళ జీవితాల్లో రంగులను నింపాలని మన భవిష్యత్తు మంచి కలర్ ఫుల్ గా ఉండాలని కెమికల్…
;సీఎం రిలీఫ్ ఫండ్ 32 వేల రూపాయల చెక్ పంపిణీ.
జనం న్యూస్: 13 మార్చ్ గురువారంసిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సిద్దిపేట పట్టణానికి చెందిన తోట లక్ష్మీ కుటుంబానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 32వేల రూపాయల చెక్ ను ఇప్పించారు.నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్సీ బలమూరి…
తెలుగు మహిళ కవిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు ఘనంగా
జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు మహిళ కవిత్రి ఆతుకూరి వల్ల మాంబ (మొల్ల) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…
:ఘనంగా కాముని దహనం నిర్వహించారు
జనం న్యూస్ మార్చ్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంఫైజాబాద్ గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రాత్రి సమయంలో కామ దహనం హోలీ పండుగ సందర్భంగా ఫైజాబాద్ గ్రామంలో కాముని దహనం ఘనంగా…
మిషన్ పరివర్తన మరియు డ్రగ్స్ అవగాహన సదస్సు
జనం న్యూస్ మార్చి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ అంగన్వాడి స్కూల్లో మిషన్ పరివర్తన డ్రగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు మరియు గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో చిన్న పిల్లల…
హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: డీఎస్పీ రవీందర్ రెడ్డి
జనం న్యూస్ మార్చి 13 సంగారెడ్డి జిల్లా :హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం సాయంత్రం పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు..హోలీ పండుగను పురస్కరించుకొని సబ్ డివిజన్ ప్రజలకు పోలీసు శాఖ తరపున హోళి…
తడ్కల్ ఎంపీపిఎస్, ఎంపిహెచ్ఎస్ ఉమీ, పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ
మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్ జనం న్యూస్,మార్చ్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక ఎంపీపీఎస్, ఎంపిహెచ్ఎస్ ఉమీ, పాఠశాలలను గురువారం మండల విద్యాఆధికారి ఎండి రహీమొద్దీన్, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పాఠశాల…