జిల్లా వ్యాప్తంగా యోగా మాక్ డ్రిల్
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా యోగా మాక్ డ్రిల్ ను నేడు విజయవంతంగా నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 తేదీన ప్రధాని మోదీ విశాఖలో పాల్గొంటున్న…
గంజాయి కేసుల్లో అరెస్టుకాబడిన నిందితులపై లోతైన దర్యాప్తు చేపడుతున్నాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంకు పాల్పడి, జిల్లాలో పట్టుబడిన కేసుల్లో, అరెస్టుకాబడిననిందితులు సంపాదించిన అక్రమ ఆస్తులను ఫ్రీజ్ చేసేందుకు…
66 సార్లు రక్తదానం.. యువకుడికి సన్మానం
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సాధన యువజన సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్కు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం సత్కారం చేశారు. విజయనగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో…
తైక్వాండోలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనంతపురం జిల్లాలో జూన్ 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారులు విజయకేతనం ఎగరవేశారని అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు శనివారం తెలియజేశారు.…
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రికి , జ్ఞాపకను అందజేత
కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ జనం న్యూస్ 15 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి…
విజృంభిస్తున్న దోమలు ప్రబలుతున్న వ్యాధులు
వర్షాకాలంలో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి….. జనం న్యూస్ 15జూన్, భీమారం మండల్ ప్రతినిధి కాసిపేట రవి ప్రస్తుతం వాతావరణ మార్పులు ప్రతికూల పరిస్థితులు వలన దోమలు విస్తారమై ప్రజల్లో దోమ కాటు వలన అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది…
యాదవ విద్యావంతులు సమాజంలో చైతన్యం తేవాలి
జనం న్యూస్ ;14 జూన్ శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; యాదవ విద్యావంతులు ఉద్యోగులు తమ జాతి చైతన్యం కోసం పాటుపడి చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని శ్రీకృష్ణ యాదవ పంక్షన్ హాల్ ఆర్థిక కార్యదర్శి బాగు…
చిలకలూరిపేట 12వ వార్డు లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మహోత్సవ కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పల్నాడు…
అంకిత భావంతో పనిచేసే వారికే సమాజంలో గుర్తింపు
జనం న్యూస్ జాన్ 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) అంకిత భావంతో పనిచేసే వారికే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పోస్టల్ డిపార్ట్మెంట్ ఎస్పీఎం దయాకర్ అన్నారు.పోస్టల్ శాఖ లో గత 45 సంవత్సరాలుగా నిబద్దతతో పనిచేసి నేడు పదవీవిరమణ పొందిన…
ఎమ్మెల్యే సాంబశివరావు కుపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.. యాకూబ్.
కొత్తగూడెం 14. జూన్ ( జనం న్యూస్ ) యాకూబ్.. ఎమ్మెల్యే.పుట్టినరోజు సందర్భంగా. హైదరాబాద్ లోగల ప్రభుత్వ ఆస్పటల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీణ వర్గాల ఆశాజ్యోతి…