బిచ్కుంద టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సాహిల్ రమేష్ శెట్కర్
జుక్కల్ ఫిబ్రవరి 10 జనం న్యూస్: కామారెడ్డి జిల్లా జుక్కల్ క్యాంపుఆఫీస్ లో జరిగిన మండల్ హెడక్వార్టర్ బిచ్కుంద టౌన్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయం లో ఈవాల జరిగిన మీటింగ్ లో ఏకగ్రీవంగా రమేష్ శెట్కర్ తనయుడు సాహిల్ శెట్కర్ గార్ని…
సుజాతనగర్ మండలంలో మద్యం మాఫియా
జనం న్యూస్ 10 కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ )సుజాతనగర్ మండలంలో మద్యం వైన్ షాపు నిర్వాహకులు బరితెగించారు. రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైన్ షాపు నిర్వహణలో నిబంధనలకు పాతరేసి దర్జాగా తమ దందా సాగిస్తున్నారు. అరికట్టాల్సిన ప్రొహిబిషన్…
బీరు పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న ఎమ్మేల్యే
జనం న్యూస్ ఫిబ్రవరి 9 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నా. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆలయ అర్చకులు…
గ్రాండ్ టెస్ట్ విజేతలకు నేడు బహుమతుల ప్రధానోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 11 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ సూచనలతో జనవరి 30వ తారీఖున నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు…
విద్యార్థుల సృజనాత్మకత శక్తికి ప్రతిరూపమే విద్యా ప్రదర్శనలు
జనం న్యూస్ ఫిబ్రవరి 11 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ విద్యార్థుల సృజనాత్మకత, మేధాశక్తికి ప్రతిరూపంగా విద్యా ప్రదర్శనలు నిలుస్తున్నాయని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయంలో సైన్స్ ఫెస్ట్ …
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలోని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానీయా కి వినతిపత్రం ఇవ్వడం…
పెద్దమ్మతల్లి గుడి సముదాయంలో ఘనంగా శివాలయం విగ్రహ ప్రతిష్ట పూజలు
పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల జనం న్యూస్10 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )తెలంగాణా రాష్ట్రంలోనే పేరొందిన పాల్వంచ మండలం పరిధిలోని కేశవాపురం – జగన్నాధపురం గ్రామంలోని *శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి గుడి)*…
హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్
జనం న్యూస్ ఫిబ్రవరి 10 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతినిధి యల్ సంగమేశ్వర్. సోమవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ఈ రోజు పాపన్నపేట మండల కేంద్రంలో అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఎమ్మెల్యే డా మైనంపల్లి రోహిత్ ముఖ్య…
జేసీబీలతో అర్ధరాత్రి ప్రహారీ, పిల్లర్లను కూల్చివేతలు
జనం న్యూస్ పిబ్రవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి తాజాగా కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో వసంత్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం కట్టిన ప్రహారీ, పిల్లర్లను జేసీబీలతో శుక్రవారం అర్ధరాత్రి కూల్చి వేయడం కలకలం రేపింది.…
హనుమంత్ వెంకటరమణ బాధితులు తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు
జనం న్యూస్10 కొత్తగూడెం నియోజకవర్గం చీటీల పేరుతో 20 కోట్ల రూపాయల ఘరానా మోసం హనుమంతు వెంకటరమణ తాటిపల్లి అపార్ట్మెంట్స్ చెందిన బూడిది గడ్డ నివాసి అయిన కిన్నర ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు చీటీల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను సుమారు 20…