• June 14, 2025
  • 11 views
ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం విజయానికి సూచికగా ఉచితంగా పది వేల పండ్ల మొక్కల కార్యక్రమానికి హాజరై పంపిణీ చేసిన : ప్రేమ్ కుమార్

జనం న్యూస్ జూన్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ 3వ ఫేస్ రమ్య గ్రౌండ్స్ లో వాసుదేవుడు ఆహ్వానం మేరకు మన కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్,జస్టీస్ భవానీ ప్రసాద్, మిరియాల రాఘవ…

  • June 14, 2025
  • 12 views
రెడ్ క్రాస్ బిచ్కుంద ఆధ్వర్యంలో…

రక్త దాతల దినోత్సవం సందర్భంగా రక్త దాతలకు సత్కారం బిచ్కుంద జూన్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక సార్లు రక్త దానం చేసిన రక్త…

  • June 14, 2025
  • 11 views
హర్షణపల్లి సూర్యారావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ.శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ జూన్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బిజెపి కార్యవర్గ సభ్యులు హర్షణపల్లి సూర్యారావు పుట్టినరోజు సందర్భంగా లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు కూకట్ పల్లి లోని బిజెపి కార్యాలయం లో…

  • June 14, 2025
  • 10 views
కలెక్టర్ ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్..!

జనంన్యూస్. 14.నిజామాబాదు. నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కు వచ్చిన నూతన నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, I.A.S., ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, I.P.S.,…

  • June 14, 2025
  • 10 views
రక్తదానాల్లో తుంపల్లి యువత బేష్..!

జనంన్యూస్.14. సిరికొండ. ప్రతినిధి. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్న హరీష్ గౌడ్,బాలరాజ్,రాజు,కిషన్,రవి,మ హేష్,శేఖర్,రాజేశ్వర్, గోపాల్ తూంపల్లి యువకులను అభినందిస్తూ ప్రశంస పత్రాలు ఫౌండేషన్…

  • June 14, 2025
  • 11 views
విమాన ప్రమాద మృతులకు నివాళి

విమాన ప్రమాద ఘటన బాధాకరం… రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు జనం న్యూస్ జూన్ 14 జిల్లా బ్యూరో అహ్మదా బాద్ నుండి లండన్ వెళ్తున్న విమాన దుర్ఘటనలో అనేక మంది మరణించడం చాలా బాధాకరమని రత్న…

  • June 14, 2025
  • 10 views
నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి జ్యోష్న దేవిక

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 14 తర్లుపాడు మండల నూతన వ్యవసాయ అధికారిగా శుక్రవారం పి జ్యోష్న దేవిక బాధ్యతలు చేపట్టారు,కనిగిరి వ్యవసాయ అధికారిగా పనిచేస్తు బదిలీ పై తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టారు

  • June 14, 2025
  • 14 views
మున్సిపల్ పాఠశాలలో మాక్ యోగా డే సందర్భంగా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవ మల్నాడు జిల్లా కలెక్టర్, చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు ఆదేశాల…

  • June 14, 2025
  • 15 views
ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్, జూన్ 14( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎఫ్ డి సి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ని శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన సిద్దిపేట…

  • June 14, 2025
  • 9 views
కుల దూషణ చేసిన శ్రీనివాసుల రెడ్డిని అరెస్టు చేయాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగు నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలో మాధవి అనే నాయి బ్రాహ్మణ మహిళ ను మంచినీళ్లు పట్టుకొనివ్వకుండా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com