• June 14, 2025
  • 8 views
రక్తదానాల్లో తుంపల్లి యువత బేష్..!

జనంన్యూస్.14. సిరికొండ. ప్రతినిధి. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్న హరీష్ గౌడ్,బాలరాజ్,రాజు,కిషన్,రవి,మ హేష్,శేఖర్,రాజేశ్వర్, గోపాల్ తూంపల్లి యువకులను అభినందిస్తూ ప్రశంస పత్రాలు ఫౌండేషన్…

  • June 14, 2025
  • 10 views
విమాన ప్రమాద మృతులకు నివాళి

విమాన ప్రమాద ఘటన బాధాకరం… రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు జనం న్యూస్ జూన్ 14 జిల్లా బ్యూరో అహ్మదా బాద్ నుండి లండన్ వెళ్తున్న విమాన దుర్ఘటనలో అనేక మంది మరణించడం చాలా బాధాకరమని రత్న…

  • June 14, 2025
  • 9 views
నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి జ్యోష్న దేవిక

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 14 తర్లుపాడు మండల నూతన వ్యవసాయ అధికారిగా శుక్రవారం పి జ్యోష్న దేవిక బాధ్యతలు చేపట్టారు,కనిగిరి వ్యవసాయ అధికారిగా పనిచేస్తు బదిలీ పై తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టారు

  • June 14, 2025
  • 9 views
మున్సిపల్ పాఠశాలలో మాక్ యోగా డే సందర్భంగా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవ మల్నాడు జిల్లా కలెక్టర్, చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు ఆదేశాల…

  • June 14, 2025
  • 13 views
ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్, జూన్ 14( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎఫ్ డి సి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ని శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన సిద్దిపేట…

  • June 14, 2025
  • 8 views
కుల దూషణ చేసిన శ్రీనివాసుల రెడ్డిని అరెస్టు చేయాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 14 రిపోర్టర్ సలికినీడి నాగు నందా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలో మాధవి అనే నాయి బ్రాహ్మణ మహిళ ను మంచినీళ్లు పట్టుకొనివ్వకుండా…

  • June 14, 2025
  • 11 views
విధుల్లోకి తీసుకోవాలి”

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలిగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పశు సంచార వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. తాము…

  • June 14, 2025
  • 9 views
గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంటు బోయిన కూర్మారావు యాదవ్ అన్నారు అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లోని BJ మెడికల్ కాలేజీ మెస్…

  • June 14, 2025
  • 11 views
తల్లికి వందనం నిధులు వెంటనే విడుదల చేయాలి.ఎటువంటి షరతులు లేకుండా అందరికి తల్లికి వందనం నిధులు ఇవ్వాలి – SFI

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తల్లికి వందనం విడుదల చేయాలని కాంప్లెక్స్ నుండి మయూరి జంక్షన్ మీదుగా మరల కాంప్లెక్స్ వరకు నిర్వహించి అనంతరం కాంప్లెక్స్ ఎదురుగా మనవహరం…

  • June 14, 2025
  • 10 views
సుప్రీంకోర్టు తీర్పుపై జడ్పీ ఛైర్మన్‌ హర్షం

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌ కేసులో సుప్రీంకోగ్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం పేర్కొన్నారు. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com