ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం
జనం న్యూస్ ఏప్రిల్ 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో మునగాల లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం నరసింహులగూడెం మాజీ సర్పంచ్ కామ్రేడ్ ముదిరెడ్డి ఆదిరెడ్డి 28 వ వర్ధంతి సందర్భంగా…
కృషి ఫలితంగానే అవార్డులు : తహసిల్దార్ సరిత
జనం న్యూస్ ఏప్రిల్ 29 నడిగూడెం వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమం దృష్ట్యా విలువైన సేవలను సూచనలు సలహాలు అందించి రైతులు అభివృద్ధికి తోడ్పడడంతో పాటు ప్రకృతి వ్యవసాయం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసిన ఫలితంగానే…
ప్రధాన మోడీ సభకు పామర్రు ఇంచార్జ్ :బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ ఏప్రిల్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మే 2 తేదీన అమరావతి పున ప్రారంభోత్సవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభను విజయవంతం…
ఉపాధి హామీ పనులను, ఆకస్మిక తనిఖీ చేసిన, అదనపు కలెక్టర్
జనం న్యూస్, ఏప్రియల్ 29, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్, నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగంలో, చేపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను, సంగారెడ్డి జిల్లా అదనపు…
తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. మొన్న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన భారత రాష్ట్ర సమితి 25…
రేపు మహాత్మా బసవేశ్వర జయంతి….
బిచ్కుంద ఏప్రిల్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సోమలింగ శివాచార్యుల ఆధ్వర్యంలో దివ్య ఆశీస్సులతో 30వ తేదీన ఉదయం ఏడు గంటలకు మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా రాజుల చౌరస్తా వద్ద…
ఏన్కూరు మండలం ఎంపీడీవో పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమం లో భూక్యా వీరభద్రం,
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 29. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల ఎంపిడిఓ శ్రీ సకినాల రమేష్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం,…
దాసరి శ్రీనివాసరావు, ప్రసన్న జ్ఞాపకార్థంగా ఉచిత మజ్జిగ పంపిణీ.
జనం న్యూస్ ఏప్రిల్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దాసరి శ్రీనివాసరావు, ప్రసన్న జ్ఞాపకార్థంగా, కె.పి.హెచ్.బి లోని భాగ్యనగర్ కాలనీలో రాహుల్ దాసరి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్డ్ మాన్గా కొండా విజయ్…
ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా చిన్న కుటుంబం నుండి సుమారు 4o సంవత్సరాల కు పైగా పార్టీకి విశేషమైన సేవలు అందించిన ఒక బీసీ సామాజిక…
ఒక వికలాంగుడి ఆవేదన
మేము ఇందిరమ్మ ఇళ్లకు అర్హులం కాదా.. మమ్మల్ని చూస్తే ఈ కాంగ్రెస్ నాయకులకు జాలి లేదా.. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన.. జనం న్యూస్ // ఏప్రిల్ //29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. పేద…