బిఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేర్లు
పిబ్రవరి 24 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేశ్వర్లునియమితులైనట్లు బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌషిక్ సోమవారం…
రత్నవరం యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక.
జనం న్యూస్ ఫిబ్రవరి 24 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామం లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్,…
భవన నిర్మాణ కార్మికులు కు ఎన్నికల హామీఅములు చేయాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ
జనం న్యూస్ ఫిబ్రవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : మేము అధికారం లో వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరణ చేస్తాం అన్న ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం తక్షణమే అములు చేయాలనీ ఆంధ్రప్రదేశ్…
మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.
జనం న్యూస్ ఫిబ్రవరి 24(నడిగూడెం) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇంటినిర్మాణాలను అన్ని మండల కేంద్రాలలో సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు మేనేజ్మెంట్ డైరెక్టర్ గౌతం అన్నారు. నడిగూడెం మండలకేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ…
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బందు పథకం దళితులకు బెశరత్ గా ఇవ్వాలి
కంగ్టి లో దళిత బందు పథకానికి అందించాలని దళితుల నిరసన ర్యాలీ దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జనం న్యూస్,ఫిబ్రవరి 24,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో కంగ్టి మండలానికి చెందిన వివిధ గ్రామాల దళితబంధు లబ్ధిదారులు కంగ్టి మండల…
వచ్చిన నీరు వచ్చినట్లు కేసి కెనాల్ కు విడుదల.. జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపకు అందని నీరు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద పంటలు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు.డిస్ట్రిబ్యూటర్ 23 కు చేరుకొని ఆర్డీఎస్ నీటి వాటా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సబ్ టైటిల్:- 30 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెంబర్-1 లో 1994-95 సంవత్సరం పదవ తరగతి…
ఆర్థిక సహాయం అందించిన రాపోల్ గ్రామ ఎస్సీ కాలనీవాసులు
జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో గండు మోహన్ దాస్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి అంత్యక్రియల కొరకై గ్రామంలో ఉన్న…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలుపు కోసం కూటమి నాయకులు విస్తృత ప్రచారం
జనం న్యూస్ ఫిబ్రవరి 24: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రఘు వర్మ గెలుపు కోసం కూటమి నాయుకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాటిపల్లి మోడల్ స్కూల్ కి, కేజీబీవీ స్కూల్ కి అదే విదంగా నాగులాపల్లి…
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి డిఈ రహీంకు విన్నత పత్రం అందజేత
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట…