• January 10, 2025
  • 124 views
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత బలిజిపేట

జనం న్యూస్ ప్రతి పి. జయరాం:- మండల పరిధిలో గల జనార్ధనవలస గ్రామ రోడ్డు సమీపంలో శ్రీకాకుళం విజిలన్స్ ఎస్పి శ్రీబర్ల ప్రసాద్ రావు శుక్రవారం 2300 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • January 10, 2025
  • 106 views
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు

భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) హిందూ సాంప్రదాయ పండుగలలో ముక్కోటి ఏకాదశి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్య కాలానికి ప్రవేశించే ముందు వచ్చే ధనుర్మాస…

  • January 10, 2025
  • 106 views
ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

జనం న్యూస్ జనవరి 10 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామపంచాయతీ గుంతపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల…

  • January 10, 2025
  • 132 views
ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం వెదురుపాక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోట బుజ్జి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాఠశాల…

  • January 10, 2025
  • 119 views
యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అలవలపాటి ముకుందా రెడ్డి సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన సంవత్సర…

  • January 10, 2025
  • 98 views
శ్రీ మారెమ్మ దేవి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భరతనాట్యం

జనం న్యూస్ జనవరి 10 గోరంట్ల మండల ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లిలో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవిరాజు స్వామి మరియు ఆలయ కమిటీ…

  • January 10, 2025
  • 149 views
జీవిత బీమా చెక్కు అందజేత

జనం న్యూస్ కాట్రేనికోన, జనవరి 10 ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు…

  • January 10, 2025
  • 251 views
ముందస్తు సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : స్థానిక సువిధ స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ కుడుముల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి…

  • January 10, 2025
  • 146 views
చతుర్ధ వార్షికోత్సవ మహోత్సవం

జనం న్యూస్ జనవరి 10 కాట్రేని కొన ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి శత్రుద వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకములు సప్తనది జలాభిషేకం లక్ష తులసి పూజ…

  • January 10, 2025
  • 116 views
వజ్రకరూర్ మేజర్ గ్రామ పంచాయతీలో గోకుల్ షెడ్ ను ప్రారంభించిన సర్పంచ్ మోనాలిసా, ఏవో శ్రీనివాసులు

జనం న్యూస్ జనవరి 10(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గోకుల్ షెడ్ ను వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా, ఎంపీడీవో ఆఫీస్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com