ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష జనంన్యూస్.నిజామాబాద్, అక్టోబర్ 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్…
బొలిబొత్తుల దేవదాసు ప్యానెల్ ఇంటింటి ప్రచారం
పద్మశాలి లకు సేవ చేయడమే లక్ష్యం – బొల్లిబత్తుల దేవదాసు జనం న్యూస్, అక్టోబర్ 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సహకార సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా…
పీ ఆర్ సీ నీ వెంటనే అమలు చేయాలి
టీ పి టీ ఎఫ్ డిమాండ్ జనం న్యూస్, అక్టోబర్ 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మండలం లోని పాఠశాలలను సందర్శించి సమస్యల సేకరణ మరియు సభ్యత్వ కార్యక్రమాన్ని టీ పి టీ ఎఫ్ జగదేవపూర్ మండల…
మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి పరామర్శ:
జనం న్యూస్ అక్టోబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం…శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ…
జీఎస్టీ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలి
జన న్యూస్ అక్టోబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన అవసరం కూటమి పార్టీ నాయకులు *: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణల ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యలా విస్తృతమైన ప్రచారం…
రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలిడి ఆర్ డి ఓ రఘువరన్
జనం న్యూస్ 17అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జ్యోతి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల డిఆర్ డి ఓ రఘువరన్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాబోవు ఖరీఫ్ సీజన్ లో వరి ధాన్య కొనుగోలను రైతులకు ఎలాంటి…
పోషణ మాసం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు సమతుల ఆహార కార్యక్రమం
జనం న్యూస్ అక్టోబర్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపి చెడు హైస్కూల్లో పోషణ మాసం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు సమతుల ఆహారం గురించి ఎనీమియా ఛాలెంజ్…
మున్నూరు కాపు విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ అందజేత
జనం న్యూస్ అక్టోబర్ 16 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) 2024 -25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో 80 శాతం మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు గురువారం కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు…
పోషక ఆహారంతోనే ఆరోగ్యం పరిపుష్టి అని ఐ సి డి ఎస్ సూపర్వైజర్ తారకమ్మ చెప్పింది.
గుడిపల్లి మండలం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పోషకమాసం లో బాగంగా వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది.ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.మొదటి బహుమతి శివానికి,ద్వితయ బహుమతి హరికకి ఐ సి డి ఎస్…
పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
పాపన్నపేట,అక్టోబర్16 (జనంన్యూస్) 7వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పాపన్నపేటలో నిర్వహించారు.ఈసందర్భంగా పాపన్నపేట గ్రామంలో 4 నెలల పైబడిన పశువులన్నీటికీ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.ఈ కార్యక్రమంలో 346 పశువులకు టీకాలు ఇచ్చినట్లు పాపన్నపేట…