గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం.
(జనం న్యూస్ చంటి) దౌల్తాబాద్ మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రేపు ప్రతి పాఠశాలల్లోనూ లేదా గ్రామ పంచాయితీల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రుల ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించాలని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో యొక్క అడ్మిషన్లు జరగాలని…
ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంట గా కోకో
అదనపు ఆదాయం పొందుతున్న రైతులు జనం న్యూస్ మే 16 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా కోకో పంటను సాగు చేస్తూ రైతులు అదనపు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మునగాల గ్రామం లో…
అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత..!
జనంన్యూస్. 15. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామ శివారులోని వాగులో నుంచి కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా సిరికొండ ఆర్ఐ కాస గంగారాజం అట్టి ట్రాక్టర్లను…
ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై విచారణ నిర్వహించాలి
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ జనం న్యూస్ మే 16…
దిలాల్ పూర్ లో భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణీ
మొదటిసారి తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టమన్న గ్రామస్తులు రామకోటి రామరాజును ఘనంగా సన్మానించిన ఆలయకమిటీ జనం న్యూస్, మే 16 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ గురువారంనాడు శ్రీరామకోటి…
వరుస దొంగతనాల నిందితులు అరెస్టు..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ఆర్మూర్ మరియు ఇతర మండలం లలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుల అరెస్టు : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి క్రైమ్ నెంబర్ : 203/2025 U/Sec 309 (4) BNS…
రాజీవ్ యువ వికాసం పథకంకు సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తి వేయాలి
జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని బిఆర్ఎస్ కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్…
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందాం, భూగర్భ జలాలను పెంచుకుందాం
పలుగు,పారా,తట్టను పట్టిన కలెక్టర్ జితీష్ పాటిల్. జనం న్యూస్,మే15,జూలూరుపాడు: మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా పర్యటించారు.మాచినేనిపేట తండా, పడమట నర్సాపురం, మాచినేనిపేట, జూలూరుపాడు గ్రామాలలొ ఇంకుడు…
నూతన వధూవరులను ఆశీర్వదించిన రేణుకుంట్ల సదయ్య
..నూతన వధూవరులను ఆశీర్వదించిన రేణుకుంట్ల సదయ్య జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన రేణుకుంట్ల రవి సుగుణ కుమారుడు ప్రవీణ్ మౌనిక వివాహ మహోత్సవానికి పరకాల వ్యవసాయ మార్కెట్…
హసన్ టాక్లీలో ఇసుక వేలం పాట
జుక్కల్ ఏప్రిల్ 15 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గురువారం నాడు అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను సీజ్…