అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని గత నాలుగు రోజుల నుంచి ప్రతి డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలపై పరిశీలన చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో శుక్రవారం మూసపేట్ డివిజన్ లో…
కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుంది టి పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్
జనంన్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుందని వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
ప్రజ్వల్ సంస్థ ఆధ్వర్యంలో వసంతపూర్ గ్రామంలో మెడికవర్ మరియు లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచిత
ఆరోగ్య శిబిరం గ్రామ కార్యకర్త డి రవిచంద్ర గారు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు గుండె పరీక్షలు రక్త పరీక్షలు షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు ఉచితంగా రైతులకు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో శాంపేట పి…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తం గా ఎందరును కలిచివేసింది. బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు
జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఒకే ఒక్కడు మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తం గా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం…
నూతన,తాసిల్దార్ అమరేశ్వరిని మర్యాద పూర్వకంగా కలసిన గీతాల
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నూతనంగా వచ్చిన తాసిల్దార్ అమరేశ్వరిని శుక్రవారం నల్ల తిమ్మాయ పల్లె సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు మైదుకూరు డిప్యూటీ తహసిల్దారు గా పనిచేస్తూ పదోన్నతి పై నందలూరు తహసీల్దార్…
హత్య కేసులో చాకచక్యంగా చేదించిన బీడీఎల్ బానూర్ పోలీసులు
జనం న్యూస్ జూన్ 13 సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజక వర్గం పరిధిలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం డి.ఎస్.పి ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. పాశమైలారంలోని ఉష మాగ్వైర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ 16 తారీఖున…
విత్తన శుద్ధి తో కంది పంటలో ఎండు తెగుల నివారణ
ప్రదర్శనతో రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ విస్తిర్ణాధికారి సంతోష్ జనం న్యూస్,జున్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ బి,గ్రామంలో శుక్రవారం వ్యవసాయ క్షేత్రంలో విత్తన శుద్ధి అవగాహన రైతన్నల సమక్షంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంతోష్, నిర్వహించారు.ఈ…
సీనియర్ సిటిజన్ కార్డులు వృద్ధులు
జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సద్వినియోగం చేసుకోవాలి…విజయనగరం నియోజవర్గం సీనియర్ సిటిజన్ కార్డులు వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
గంజాయి అక్రమ వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు సీజ్*విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టుకాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్…
అత్యాచారం కేసులో నిందితుడికి 12 సం||లు జైలు శిక్ష, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఆండ్ర పోలీసు స్టేషనులో 2023వ సంవత్సరంలో నమోదైన అత్యాచారంకు పాల్పడిన కేసులో నిందితుడు మెంటాడ మండలం, కుంటినవలస…