జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పేదోడి కల సహకరమే చేసే రీతిలో ఇండ్లు మంజూరు చేసి, ఇవ్వడమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి…
జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఇరుకుల్ల మంగను, ఆత్మ (ATMA) కమిటీ చైర్మన్గా సత్తన్నను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, వారు మంగళవారం ఆసిఫాబాద్…
జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను…
జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని నూతనంగా ఎన్నికైన 8 గ్రామాల సర్పంచ్లతో మంగళవారం రోజునా మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండల…
జనం న్యూస్ డిసెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్లు తమ గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో…
జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు… జైలు శిక్ష తప్పదు!జాయింట్ చెక్ పవర్ ప్రాముఖ్యత. గ్రామ పంచాయతీ నిధుల…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శించారు.ఈ సందర్భంగా పార్క్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే,…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 రైతుల సమస్యల పరిష్కారం మరియు గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తర్లుపాడు మండలం గానుగపెంట, పోతలపాడు గ్రామాలలో వ్యవసాయ శాఖ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాల స్వామి ఆలయం ముక్కోటి వైకుంఠపర్వదినాన్నిపురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఆధ్యాత్మిక శోభతోఆలయంముక్కోటిఏకాదశినిపురస్కరించుకుని ఆలయ ఈఓ…
జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) హైదరాబాదు – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే 65 ఏళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసి, గోదావరిలో పడేసిన కేసులో నాచారం పోలీసులు కీలక…