జనం న్యూస్ జనవరి 26, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం, పరిగి పట్టణంలోని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో 77వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారి ఇంటి వద్ద జాతీయ…
జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా…
జనంన్యూస్. 26.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామ సర్పంచ్ దీప నరేందర్ తన పాలకవర్గంతో జెండా ఆవిష్కరించారు గ్రామ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవo శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున…
జనం న్యూస్ 26 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కృషి చేసి భారతదేశానికి…
జనంన్యూస్. 26.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రాజస్థాన్ శిక్షా సమితి (హరిచరణ్ మార్వాడి స్కూలు) నూతన అధ్యక్షులుగా వల్లబ్ సారడాఎన్నికయ్యారు. శనివారం రాత్రి బస్టాండ్ ప్రక్కన గల హరిచరన్ మర్వాడి స్కూలులో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ జనవరి 26 జైపార్ గడ్డ మండలం గాదె ఇన్నయ్య తల్లి తెరిజమ్మ కు సంతాప కార్యక్రమంలో నివాళులర్పించిన శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ…
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేస్తే జైలులో పెట్టినవ్మందకృష్ణ మాదిగ కోదండరామ్ ను జైలులో పెట్టినప్పుడు వ్యక్తిత్వ హననం గుర్తుకు…
బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణపు స్థలం మంజూరికై ప్రభుత్వము ద్వారా రెండు ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా బిచ్కుంద మండల మున్నూరు కాపు…
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పద్మశాలి ముద్దుబిడ్డ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మామిడి రూపేందర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారుఅనురాగము ఆప్యాయత మంచితనానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి మీ మరణం తీరని…
జనంన్యూస్. 25 సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కే నర్సింగరావును మరియు ఇంచార్జ్ అధికారి రవీందర్ నాయక్ ను. జింగిలోని తండా సర్పంచ్ భూక్య గంగాధర్. ధరవాత్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.…