• March 22, 2025
  • 25 views
చిల‌క‌లూరిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్ర‌తిప‌నికి ఓ రేటు చొప్ప‌న వ‌సూలు చేస్తున్న అవినీతి జ‌ల‌గ‌లు ఇక్క‌డ డ‌బ్బులు క‌డితేనే ద‌స్త్రాలు క‌దిలేది మ‌ధ్య‌ద‌ళారీల‌దే హ‌వా ప్రజా సేవే పరమావధిగా పని చేయాల్సిన…

  • March 22, 2025
  • 24 views
జగన్నాధపురం లో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్ మార్చ్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జిల్లా కలెక్టర్ దత్తత తీసుకుని ఎం.జగన్నాధపురం గ్రామంలో పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…

  • March 22, 2025
  • 28 views
షీరోస్ 256 ఏకపాత్రాభినయంపోటీలనిర్వహణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం మార్చి 22. సమాజంలో వివిధ రంగాలలో తమదైన ప్రత్యేక మైన శైలితో తమకంటూ ఓ స్థానం సృష్టించుకున్న ధీరవనితల యొక్క స్ఫూర్తివంతమైన జీవితాలను పరిచయం చేస్తూ అమెరికా లోని ఎన్నారై డా.జాస్తి శివరామ కృష్ణ,అయ్యల సోమయాజుల…

  • March 22, 2025
  • 26 views
సిర్పూర్ కాంగ్రెస్ ఇన్​చార్జికి షోకాస్ నోటీసు

జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ నియోజకవర్గ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ కు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆసిఫాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. మంత్రి సీతక్క తో పాటు పార్టీని…

  • March 22, 2025
  • 28 views
సమగ్ర సర్వేపై మహిళలకు అవగాహన – మాదంశెట్టి నీలబాబు

జనం న్యూస్ మార్చ్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ డివిజన్ 10,11,12 సచివాలయాల పరిధిలో మహిళలకు అవగాహన కల్పించడానికి నోడల్ ఆఫీసర్ పరదేశి నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ…

  • March 22, 2025
  • 23 views
ఆక్రమణలకు కాదేది అనర్హం -రోడ్డును సైతం ఆక్రమించేసిన ఆక్రమణదారులు

జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ కెనాల్స్ ఒకటో వార్డు పరిధిలో రోడ్డుని ఆక్రమించేసిన ఆక్రమణదారులు గల్లీ రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తూ మిగతా రోడ్డు స్థలాన్ని విక్రయించేందుకు కూడా సిద్ధపడ్డారని స్థానికులు…

  • March 22, 2025
  • 31 views
బస్తీ దవాఖాన ప్రారంభానికి మోక్షం ఎప్పుడో…..

తెరుచుకొని బస్తీ దవాఖాన- ఇబ్బందులు పడుతున్న ప్రజలు జనం న్యూస్ – మార్చి 23-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో పేద ప్రజల సౌకర్యార్థమై మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో నిర్మించిన బస్తీ దవాఖాన ప్రారంభించకపోవడంతో…

  • March 22, 2025
  • 27 views
మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం..!

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలo రామడుగు గ్రామం లో అంబెడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధం సంఘాల నాయకుల సమక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్…

  • March 22, 2025
  • 27 views
బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా

జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బ్యాంకు ఉద్యోగులుతమ డిమాండ్లను నెరవేర్చా లంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ యూఎఫ్‌ బీయూ, సమ్మె…

  • March 22, 2025
  • 29 views
ఫౌండేషనల్ లీటరసీ అండ్ నుమరసీ ని బలోపేతం చేయడం లో కృత్రిమ మేధా (ఏఐ) ని ఉపయోగం

జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ( ఎం పి యు పి ఎస్) అంగడికిష్టాపూర్ పాఠశాలలో Strengthening అఫ్ ప్లాన్ యూసింగ్ ఏఐ టూల్స్, కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా (…

Social Media Auto Publish Powered By : XYZScripts.com