• April 7, 2025
  • 23 views
డిగ్రీ విద్యార్థుల ప్రత్యేక శిబిర ప్రారంభం ….

బిచ్కుంద ఏప్రిల్7:- జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )బిచ్కుంద ఎన్ఎస్ఎస్ యూనిట్ I & II ఆధ్వర్యంలో పుల్కల్ మరియు పెద్దదేవడ గ్రామంలో ప్రత్యేక శిబిరం నేటి నుండి తేదీ 13 /04 /25 వరకు నిర్వహిస్తున్నారని పుల్కల్…

  • April 7, 2025
  • 28 views
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే….

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 07-04-2025 స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకేజీ మరియు ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు…

  • April 7, 2025
  • 20 views
వాహనదారులకు తిప్పలు తప్పవా

రైతన్నలను వేడుకుంటున్న వాహనదారులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కొంతమంది వాహనదారులు రైతులకు మొరపెట్టుకుంటున్నారు.వరి కోతలు మొదలయ్యాయి. రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని పొసే వరకు వాహనదారులు,…

  • April 7, 2025
  • 20 views
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

జనం న్యూస్,ఏప్రిల్ 08,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ మరియు రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లద్నాపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ వనం రామచందర్ రావు,కాంగ్రెస్ మంథని అసెంబ్లీ…

  • April 7, 2025
  • 20 views
మాతృ మరణాలు మరియు శిశు మరణాలను అంతం చేయడంపై సమీక్ష – జిల్లా ఆరోగ్యశాఖ అధికారి అన్నప్రసన కుమారి

జనం న్యూస్, ఏప్రిల్ 08, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ఆరంభం2025 ఏప్రిల్ 7 న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై ఏడాది పొడవునా నిర్వహించబడే ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. దీనిలో…

  • April 7, 2025
  • 23 views
కలెక్టరేట్ లో ఉచిత అంబలి పంపిణీని ప్రారంభించిన కలెక్టర్..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. టౌన్. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం లాంచనంగా ప్రారంభించారు.…

  • April 7, 2025
  • 22 views
ఆర్ఎస్ఎస్ బిజెపిల ఫాశిష్టు విధానాలను వ్యతిరేకించండి..!

జనంన్యూస్. 07. సిరికొండ.నిజామాబాదు. ఏప్రిల్ 8న ఆల్ ఇండియా నిరసనదినం”కు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పిలుపు. సిరికొండ మండలనాయకులు రాంజీ, ఎం. లింబాద్రిల పిలుపు ఆర్ఎస్ఎస్ బిజెపిల ఫాశిష్టు విధానాలను వ్యతిరేకించండి .ఏప్రిల్ 8న .ఆల్ ఇండియా నిరసనదినంకు సిపిఐ…

  • April 7, 2025
  • 32 views
కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభించిన మద్నూర్ ఎస్సై విజయ్ కొండ …..

మద్నూర్ ఏప్రిల్ 7 :-(జనం న్యూస్) జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎస్సై కొండ విజయ్ ప్రారంభించారు అందులో భాగంగా…

  • April 7, 2025
  • 30 views
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం -ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి

జనం న్యూస్- ఏప్రిల్ 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఐదవ వార్డుకు చెందిన శివ సుగుణమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో…

  • April 7, 2025
  • 27 views
హత్నూర మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముని కళ్యాణ ఉత్సవాలు.

హాజరైన వివిధ పార్టీల ముఖ్య అతిథులు నాయకులు . జనం న్యూస్. ఏప్రిల్ 6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన హత్నూర.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com