శాయంపేట పద్మశాలి మండల అధ్యక్షులు గా సామల మధుసూదన్
జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సంఘం లో పద్మశాలి కమిటీ మండల అధ్యక్షులు గా సామల మధుసూదన్ ను ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య తెలియజేశారు ఆదివారం…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు…
ద్విచక్ర వాహనంతో పంటను తొక్కించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రైతు
జనం న్యూస్ మార్చి 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన సుందరయ్య అనే రైతు వినూత్న రీతిలో ఆదివారం నిరసన తెలిపారు. ఎస్సార్ ఎస్పి కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటర్ సైకిల్…
వేసవి కాలంలో వచ్చే వ్యాధులు అనారోగ్య సమస్యలు జాగ్రత్తలు
జనం న్యూస్ మార్చి 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాహం, డీహైడ్రేషన్, వడదెబ్బ, జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వేడికి…
ఈనెల 10 న జనసేన నియోజక వర్గ సమావేశం విజయవంతం చేయండి వేగుళ్ళ లీలాకృష్ణ
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మార్చి 9 :మండపేట నియోజకవర్గ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండపేట నియోజకవర్గ సన్నాహక ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండపేట నియోజక వర్గ జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ…
విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకెళ్లాలి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని రిమ్స్ డాక్టర్ సృజన గైనకాలజిస్ట్ కామేశ్వరమ్మ పేర్కొన్నారు. నందలూరు మండలం గొబ్బిళ్ళ అక్షర స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు అత్యంత ఘనంగా ఈ…
పని చేస్తున్న ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించాలి
అనకాపల్లిలో కార్మికులతో భారీ ర్యాలీ జనం న్యూస్, మార్చి09,అచ్యుతాపురం: 54వ జాతీయ భద్రత వారోత్సవాలు సందర్భంగా అనకాపల్లి జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక, ఫ్యాక్టరీస్ మరియు బాయిలర్ శాఖ మంత్రి వాసంశెట్టి…
కుటుంబ సమస్యలతో వలస కార్మికుడు మృతి
జనం న్యూస్. మార్చి 8. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కుటుంబ సమస్యలతో వలస కార్మికుడు ఉరేసుకొని మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది, హత్నూర ఎస్సై కె. సుభాష్ కథనం ప్రకారం మండల పరిధిలోని బోరపట్ల గ్రామ…
మహిళా ధాత్రి పురస్కారం అందుకున్న అన్నమాచార్య పీజీ కళాశాల ప్రిన్సిపాల్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అన్నమాచార్య పి జి కాలేజ్ అఫ్ కంప్యూటర్ స్టడీస్ ప్రిన్సిపాల్ డా. డి జె సమతా నాయుడు విద్య రంగం, సమాజ సేవ మరియు మహిళా అభ్యున్నతి కి గాను ను చేసిన…
మంత్రి కొండ సురేఖను కలిసిన ప్రణవ్ బాబు
జనం న్యూస్ // మార్చ్ // 9 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయల అర్చకుల సమస్యలపై దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను శనివారం నాడు హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా హుజురాబాద్…