భీముని చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
సంఘటన స్థలాన్ని పరిశీలించిన హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్. జనం న్యూస్. ఏప్రిల్ 5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్ఫరెన్స్ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు…
కళావిహీనంగా రంగనాథ రంగశాల (ఆడిటోరియం)
జనం న్యూస్ – ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎంతోమంది కళాకారులకు నిలయంగా ఉన్న ఒకప్పటి రంగనాథ రంగశాల (ఆడిటోరియం) ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులకు, ఉద్యోగులకు ఆటవిడుపుగా ఈ…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో బూత్ అధ్యక్షులు లా ఆధ్వర్యంలోభారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పున్నం సాంబయ్య భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం…
దాడి కేసును త్వరలోనే ఛేదిస్తాం:విజయనగరం స్ప్
జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై దాడికి పాల్పడిన కేసు మిస్టరీని త్వరలో ఛేదిస్తామని, నిందితులను త్వరితగతిన కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన…
గంటల వ్యవధిలో పోక్సో కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం
విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామంలో 5సం.ల మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 17సం.ల మైనరు బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా విజయనగరం…
దాడికి పాల్పడిన నిందితులను త్వరితగతిన న్యాయస్థానంలో కఠినంగా శిక్షిస్తాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఏప్రిల్ 5న జరిగిన దాడికి పాల్పడిన కేసు మిస్టరీని త్వరలోచేధిస్తామని, నిందితులను త్వరితగతిన…
భగత్ సింగ్, అంబేద్కర్ ల స్ఫూర్తితో మోడీ ప్రజా వ్యతిరేక నియంతృత్వ విధానాలను వ్యతిరేకించండి.
ప్రజా చైతన్య సిపిఐ రాజకీయ ప్రచార ఆందోళన జాతా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పిలుపు. జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశ స్వాంత్య్ర సంగ్రామంలో భాగస్వామ్యం కాకుండా బ్రిటషోడి…
పిఎంకె ఫౌండేషన్ ఆర్థిక సహాయం
జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన కల్లెపెల్లి మురళి అనారోగ్యంతో చనిపోగా మృతుడి కుటుంబానికి పిఎంకె ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో పాటు బియ్యం అందజేశారు.జమ్మికుంట మండలం…
అడ్వకేట్ నూతల శ్రీనివాస్ కి ఘన సన్మానం
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. బిజెపి సీనియర్ నాయకులు, హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్నికైన నూతల శ్రీనివాస్ ని జమ్మికుంట పట్టణ బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. అఖిల భారత…
జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమనేని పరశురాం రావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ బాబు…