మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో
విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలి విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో…
దాంపత్య జీవనానికి శివపార్వతులె ఆదర్శం..!
జనంన్యూస్. జనవరి. 27.నిజామాబాదు. ప్రతినిధి.అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ.ఇందూర్ నగరం ఇందూర్ భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో వినాయక నగర్ బస్వ గార్డెన్లో గత ఏడు రోజులుగా బ్రహ్మ శ్రీ ఫణతుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీ శివ పురాణ ప్రవచనము…
బస్ సౌక్యర్యం కల్పించాలనిపలు గ్రామస్తుల ఆవేదన..
జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాసిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం లోని రవీందర్ నగర్ నుండి బూరెపల్లి వరకు గత సంవత్సరాలనుండి బస్ సౌక్యర్యం ఉన్న ఈ సంవత్సరము సౌక్యర్యం లేక…
భూములపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలి,,!
జనంన్యూస్. జనవరి. 27. : నిజామాబాదు. ప్రతినిధి. జిల్లా లోని ప్రాజెక్టు రామడుగు, సిరికొండ పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ. డిమాండ్ ప్రాజెక్టు రామడుగు,సిరికొండ భూములపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని,…
గజ్జల స్వామిని పరామర్శించిన ఇరుగురాల ఆనందం నాయకులు
జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 27 ; జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని మాజీ జెడ్పిటిసి గజ్జల వసంతం అనారోగ్యంతో మృతి పట్ల గజ్జల స్వామి కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు ఇరుగురాల ఆనందం మాట్లాడుతూ గజ్జల…
.గాలికొదిలేసిన ప్రజా పాలన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం:- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళి అర్పించకపోవడం సిగ్గుచేటు రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన ప్రతి చిన్న విషయానికి బిఆర్ఎస్ నాయకులను విమర్శించడం…
సన్నపేటలో ఉచిత పశువైద్య శిబిరం
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- కసింకోట మండలంలో విస్సన్నపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఉప్పునూరి మాణిక్యం అప్పారావు ప్రారంభించారు. 70 పశువులకు నట్టల నివారణ మందులు మరియు…
మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా*అద్దంకిరవికుమార్
జనం న్యూస్ మధిర రూరల్ జనవరి 27, దోర్నాల కృష్ణ . : మధిర మార్కెట్ కమిటీడైరెక్టర్ గా వయోజన కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ నీ .lమార్కెట్ కమిటీ *డైరెక్టర్*గా నియమించినందుకు ప్రియతమ నాయకుడు భట్టి విక్రమార్క మరియు డిప్యూటీ…
ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి
అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి, పటిష్ఠమైన చర్యలు సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశం ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పని…
జర్నలిస్టుల విలువలను కాపాడండి బోర్ల వద్ద జర్నలిస్టుల పేర్లు చెప్పే వారిపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వత్తాసు పలుకుతున్న రెవిన్యూ సిబ్బందిపై ద్రుష్టి పెట్టండి* తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు మా దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తాం: తహసీల్దార్…