• July 2, 2025
  • 24 views
సామాన్యుల చెంతకు సంక్షేమ పథకాలు

జనం న్యూస్ జూలై 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- అర్హులైన లబ్ధిదారులందరూ సంక్షేమ పథకాలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మునగాల మండల ఎంపీడీవో రమేశ్ దిన్ దయాళ్ అన్నారు. బుధవారం మండలం పరిధిలోని కలకోవ గ్రామం లో తెలంగాణ…

  • July 2, 2025
  • 32 views
రైతుల్ని నమ్మించి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం..!

జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారనిఅఖిలభారత ఐక్య రైతుసంఘ(ఏ.ఐ.యు.కే.ఎస్.) రాష్ట్ర కార్యదర్శిబి. దేవారం అన్నారు.సిరికొండ మండలంలోని రావుట్ల…

  • July 2, 2025
  • 24 views
మాజీ సీఎం జగన్ ను కలిసిన యువజన అధ్యక్షులు దూళి వెంకీ

జనం న్యూస్,జూలై02,అచ్యుతాపురం: మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండల యువజన అధ్యక్షులు దూళి వెంకీ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి…

  • July 2, 2025
  • 31 views
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

జనం న్యూస్,జూలై 02,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య( 30) తండ్రి దేవుడు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంతంలో సముద్రంలో, ఎర్రయ్య మరి కొందరు మత్స్యకారులు చేపల వేట చేస్తూవుండగా ప్రమాద శాత్తు…

  • July 2, 2025
  • 25 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

(జనం న్యూస్ చంటి జులై 2) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గ్రామం ఈరోజు గాజులపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జనగామ…

  • July 2, 2025
  • 31 views
జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ – 2025..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. ప్రారంభించిన పోలీస్ కమీషనర్ పాల్గొన్న నిజామాబాద్ , జగిత్యాల్ , నిర్మల్ , అదిలాబాద్ పోలీస్ సిబ్బంది* పోలీస్ విధినిర్వహణలో సామర్ధ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈ…

  • July 2, 2025
  • 33 views
పూడిమడకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

జనం న్యూస్,జూలై02,అచ్యుతాపురం:ఏడాది పాలనలో సాధించిన విజయాలపై చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అందులో భాగంగానే అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ పల్లిపేట…

  • July 2, 2025
  • 24 views
కూకట్పల్లిలో నల్లచెరువు అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన బండి రమేష్. జి.వి.ఆర్

జనం న్యూస్ జులై 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు.…

  • July 2, 2025
  • 26 views
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్, ఉపాధ్యక్షులు రాకేష్.

జనం న్యూస్ జులై 2 :- వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామానికి చెందిన బోడంపాటి యూసఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ల అమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాపోలు గ్రామ కాంగ్రెస్…

  • July 2, 2025
  • 29 views
ఘనంగా శేర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు పుట్ట శివశంకర్ నేత పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ జూలై 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం శేర్లింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు పుట్ట శివశంకర్ నేత పుట్టినరోజు వేడుకలను ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ లోని బీసీ సంఘం కార్యాలయంలో బంధుమిత్రులతో, అభిమానులతో,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com