• January 27, 2025
  • 44 views
నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లులకు మోక్షం

జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. పెండింగ్‌ బిల్లులకు మోక్షం లభించనుంది. అందుకు వీలుగా తక్షణం బిల్లుల వివరాలను అప్‌లోడ్‌ చేయా లని ప్రభుత్వం ఆదేశించడంతో జలవనరులశాఖ అధికారులు తదనుగుణమైన చర్యలు…

  • January 27, 2025
  • 32 views
శాయంపేట పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం రోజున సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులు భారత దేశ…

  • January 27, 2025
  • 48 views
ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ ఉత్తమ అవార్డు

జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉత్తమ సిఐ అవార్డు లభించింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్,…

  • January 27, 2025
  • 33 views
ఎమ్మెల్యే చొరవతో జేసీ అగ్రహారం మీదుగా బస్సు సర్వీసు..

తమ గ్రామానికి బస్సు రావటంతో హర్షం వ్యక్తం చేసిన గ్రామం ప్రజలు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్) జనవరి 27 (జనం న్యూస్):- బేస్తవారిపేట మండలం, జేసి అగ్రహారం గ్రామ ప్రజలు తమ గ్రామానికి బస్సు సర్వీసు…

  • January 27, 2025
  • 34 views
ఉపాధి నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక

గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఆలస్యంగా విడుల చేశారు. ఉపాధి నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక చినకొత్తపల్లిలో ఉపాధి నిధులతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన సీసీ రోడ్డు చినకొత్తపల్లిలో…

  • January 27, 2025
  • 40 views
దర్శి డిఎస్పి ని కలిసిన పోలేపల్లి జనార్ధన్.

జనం న్యూస్ తర్లుపాడు మండలం. జనవరి 27:- దర్శి డిఎస్పీ బి లక్ష్మీ నారాయణ పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు ను తర్లుపాడు పోలీస్ స్టేషన్ లో శాలువాతో సత్కరించిన వరల్డ్ ఆర్యవైస్య సంఘం ఆంధ్రరాష్ట్ర సెక్రెటరీ శ్రీశైలం వాసవి సముదాయ సత్రం…

  • January 27, 2025
  • 38 views
అర్ధరాత్రి అనుమానాస్పదంగా మాజీ సర్పంచ్.. కందికట్ల మధుసూదన్

▪ గ్రామ ప్రజలంతా భయాందోళనలకు గురి..దొంగలు .అనుకొని పోలీస్ స్టేషన్కు సమాచారం..▪కొన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేసాడు..▪ అ మాజీ సర్పంచ్ తో నాకు ప్రాణం భయం ఉంది సోహెల్. ఆడియో కలకలం..▪పేరుకు పెద్ద…. మనిషి.. చేసేవి చిల్లర పనులు.. జనం…

  • January 27, 2025
  • 35 views
పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ సేవా పురస్కారం

జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మి శా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పడమట…

  • January 27, 2025
  • 35 views
నాగిరెడ్డిపల్లి-3 వెల్ఫేర్ అసిస్టెంట్ శారదా కు ఉత్తమ సేవా పురస్కారం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- 76 గణతంత్ర దినోత్సవo సందర్భంగా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్క్రమంలో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి 3 సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టంట్ గా పనిచేస్తున్న ఉప్పు శారదా సబ్ కలెక్టర్ నై…

  • January 27, 2025
  • 34 views
మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా శివరాంరెడ్డిపల్లి లో ఘనంగా నాలుగు పథకాలు ప్రారంభోత్సవం

జనం న్యూస్ జనవరి 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- బీబీపేట మండలంలోని శివరాం రెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సత్యనారాయణ, మాట్లాడుతూ ఇంత మంచి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com