రోడ్లపై పడ్డ చెట్లను తొలగించిన పోలీసులు….
జుక్కల్ జూన్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు బస్వాపూర్ కల్లాలి మధ్య రోడ్డు మీద పడిన చెట్లను మరియు జుక్కల్ ఆర్టీసీ బస్టాండ్ ముందు చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ ఇబ్బంది కావడం…
తాళ్ళరాంపూర్ లో చేపమందు పంపిణి కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 08: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ లోప్రతి సంవత్సరము మృగశిర కార్తె (మిరుగు)రోజునా చేపమందు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆదివారం రోజునా చేప మందు కార్యక్రమం కొనసాగింది.నిర్వహకుడు బెజ్జరాం లింబాద్రి మాట్లాడుతూ మా నాన్న గారి…
మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేయండి — రైతు సురేష్
జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) అధికార పార్టీ అండతో తమ భూమిని కబ్జా చేసి మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నాడు అంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు సిద్దిపేట…
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. జనం న్యూస్ జూన్ 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్స బ్జెక్టుమత్తు పదార్థాలకు,గంజాయికి యువత దూరంగా ఉండాలని మునగాల ఎస్సై…
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు .జనం న్యూస్ జూన్ 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)సబ్జెక్టు మత్తు పదార్థాలకు,గంజాయికి యువత దూరంగా ఉండాలని మునగాల ఎస్సై…
వివాహ వేడుకల్లో పాల్గొన్న మేడా విజయాశేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం టంగుటూరు గ్రామం అరుంధతి వాడకు చెందిన మంద రమేష్ కుమారుడు మంద కళ్యాణ్ & సుజాత వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టిడిపి నాయకులు మేడా…
హైదరాబాద్ లో సుజనా చౌదరిని కలిసి, యోగక్షేమాలు తెలుసుకున్న బి.జె.పి. ‘ యాళ్ల దొరబాబు
, జనం న్యూస్: జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత విజయవాడ శాసనసభ్యులు సృజనా చౌదరిని బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వపు అధ్యక్షులు యాళ్ల దొరబాబు హైదరాబాదు లోని సృజనా చౌదరి స్వగృహంలో…
సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు
అమలాపురంలో జిల్లా కార్యశాల సమావేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ , జనం న్యూస్ జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముమ్మిడివరం గేట్ దగ్గర సత్యనారాయణ విలాస్…
తైక్వాండో పతక విజేతలకు అభినందన
జనం న్యూస్ జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి , కాకి నాడలో ఇటీవల నిర్వహించిన తైక్వాండో పోటీల్లో రాజోలుకు చెందిన పలువురు విద్యార్థులు రాణించి పతకాలు సాధించారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ గోపా లకృష్ణ తెలిపారు. 8 బంగారు,…
ఏర్గట్ల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నముస్లిం సోదరులు బక్రీద్ పండుగ
జనం న్యూస్ జూన్ 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామాల్లో శనివారం రోజునా ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ బక్రీద్.అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చేసిన అపారమైన విశ్వాసం మరియు త్యాగం యొక్క గుర్తు గా ఈ పండుగ…