• May 24, 2025
  • 28 views
రేషన్ షాపు లు వద్ద ప్రధాని మోడీ ఫోటో ఏర్పాటు చేయాలి-బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వచ్చే నెల ఒకటి నుండి ప్రతి రేషన్ షాప్ వద్ద బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై కూర్మారావు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.పేదలకిచ్చే బియ్యం రేషన్…

  • May 24, 2025
  • 30 views
84 వ వార్డు శానిటరీ సిబ్బందికి జాకెట్లు నూనె సబ్బులు పంపిణీ

జనం న్యూస్ మే 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి 16 మంది సిబ్బందికి టౌన్ లో విలీన గ్రామాల్లో సిబ్బందికి సబ్బులు నూనె 84వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి…

  • May 24, 2025
  • 46 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎం.ఎల్.ఏ ఆకేపాటి అమర్నాధరెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతి నీలి పల్లి నందు షేక్ బాషా కుమార్తెకు నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతన వధూవరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు…

  • May 23, 2025
  • 39 views
మునగాల తహసిల్దార్ గా రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరణ

జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం బుసి.రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు…

  • May 23, 2025
  • 37 views
ఉపాధ్యాయులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించాలి

జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు యువతను మాదక ద్రవ్యాల బానిసత్వం నుండి రక్షించేందుకు, ఉపాధ్యాయులను చైతన్యపరచడం లక్ష్యంగా, శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల…

  • May 23, 2025
  • 41 views
భూసార పరీక్షలు చేయించుకోవాలి

జనం న్యూస్ మే 23 నడిగూడెం ప్రస్తుత వేసవిలో ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని నడిగూడెం కు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. శుక్రవారం రామాపురంలో భుసార పరీక్షలుపై నిర్వహుంచిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.…

  • May 23, 2025
  • 42 views
పులిని హతమార్చిన కేసులో 16 మంది వేటగాళ్ల రిమాండ్

జనం న్యూస్ మే 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఏల్లూరు అటవీప్రాంతంలో పులిని హతమార్చిన కేసులో 16 మంది వేటగాళ్లను శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి…

  • May 23, 2025
  • 41 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే.

జనం న్యూస్ మే(23) తుంగతుర్తి నియోజకవర్గo నాగారం మండలం పనిగిరి గ్రామంలోని ఆనంద గార్డెన్స్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య కుమారుడు భరత్-విజయలక్ష్మి గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి…

  • May 23, 2025
  • 52 views
హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 23 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ వారి( దిశ ) పర్యవేక్షణలో ఈరోజు…

  • May 23, 2025
  • 40 views
అందరివాడు, అందరికీ అందేవాడు, ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా..!!

ఏపీ స్టేట్ బ్యూరో/ రామిరెడ్డి, మే 23, (జనం న్యూస్): అందరివాడు మన కుందురు, అందరికి అందేవాడు మన కేపీ నాగార్జునరెడ్డి, కష్టం వస్తే నేను మీకు అండగా ఉంటా అంటాడు మన కుందురు నాగార్జునరెడ్డి. మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com