ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దుర్భర దుస్థితి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 25 : ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దయనీయ స్థితి స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్లాస్టిక్, చెత్తా చెదారంతో నిండిపోయిన డ్రైనేజీ కాలువలు, మురుగునీరు రోడ్లపైకి వచ్చే…
ఏన్కూర్ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 25 : ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఏన్కూరు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది . ఈ…
నిర్వాసితులకు రైతులకు డబ్బులు చెల్లించాకే రోడ్డు పనులు చేయాలి
వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ జనం న్యూస్,మార్చి25, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ క్యాంప్ కార్యాలయంలో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు యొక్క సమస్యలుపై మునగపాక…
సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు
సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి జనం న్యూస్, మార్చి, 26 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ. అంబర్ కిశోర్…
విద్యార్థులను అభినందించిన మండల విద్యాశాఖ అధికారులు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు :మండలంలోని ఎంపీపీఎస్ రామచంద్రపురం పాఠశాల నందు ఐదవ తరగతి చదువుతున్న మురికిపూడి నిఖిత , కంభంపాటి జాహ్నవి ఇద్దరు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం మద్దిరాల నందు…
వివోఏలను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కుతరలించిన పోలీసులు
జనం న్యూస్ మార్చ్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి :మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం కేంద్రంలో ఐకెపి వివోఏలను మంగళవారం రోజు ఉదయం ఏఎస్ఐ మిస్పోద్దిన్ ఆధ్వర్యంలో. పోలీసులు ముందస్తు అరెస్టు చేసి చిలిపి చెడుపోలీస్ స్టేషన్ కు…
తాగునీటి సరఫరాలోని లోపాలను సరిదిద్ది ప్రజలకు సురక్షిత నీరు అందించండి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : తాగునీటి సరఫరా పైప్ లైన్లు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేసిన ప్రత్తిపాటి ప్రజల నుంచి తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై…
డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు….
బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో తెలంగాణ యూనివర్సిటీ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ K. అశోక్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఒకటి మరియు రెండు ప్రోగ్రాం ఆఫీసర్స్…
మున్సిపల్ ఆదాయం పెంచుకొని పట్టణాభివృద్ధికి కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
100% పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ వాస్తవిక బడ్జెట్ లను రూపొందించి వాటి అమలుకు కృషి చేయాలి ఆదాయం పెంచుకునేలా పట్టణాలలో పన్నుల రీ-అసిస్మెంట్ చేయాలి మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ బడ్జెట్ తయారీపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్…
సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు విప్ కి ఆహ్వానం
జనం న్యూస్ 26మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం :జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో జరుగు రాములోరి కళ్యాణం కు హైదరాబాదులోని అసెంబ్లీ విప్ చాంబర్లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సీతారామచంద్రస్వామి…