• February 25, 2026
  • 58 views
త్వరలో బాలికలకు హెచ్‌పీవీ టీకా.. 14 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా పంపిణీ

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు త్వరలో దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. రెండేండ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో చేసిన…

  • February 25, 2026
  • 128 views
నేడు శ్రీ రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు

జనం న్యూస్ : పెబ్బేరు శ్రీరంగాపురం ఫిబ్రవరి 25 బుధవారం నాడు అంకురార్పణ జరగనుంది 26 ధ్వజారోహణం 27 సూర్య ప్రభావాహనం 28 శేష వాహనం మార్చి 1న హనుమద్వాహన సేవ మండపోత్సవం 2న మోహిని అలంకరణ సేవ రాత్రి 8…

  • February 25, 2026
  • 56 views
కేరళ రాష్ట్రం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ…

  • February 25, 2026
  • 115 views
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా

.జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ పెబ్బేరు ఫిబ్రవరి 25 తమపై నమ్మకంతో గెలిపించినందుకు అనుక్షణం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని *పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.**ఆయన మాట్లాడుతూ.* వార్డులో నెలకొన్న సిసి…

  • February 25, 2026
  • 56 views
హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యం చేరండి ఏసీపీ సతీష్ బాబు

జనం న్యూస్ ఫిబ్రవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందరిపేట స్టేజి వద్ద ఆరేయ్య్ అండ్ ఆలైన్ ప్రోగ్రాంలో భాగంగా శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ…

  • February 25, 2026
  • 57 views
నేడు కుసుమ పంట క్షేత్ర స్థాయి దినోత్సవం – కుసుమ విత్తనాల కొత్త రకాల ప్రదర్శన

జనం న్యూస్ ఫిబ్రవరి 25, వికారాబాద్ జిల్లా లోని పూడూరు మండలంలో మరియాపూర్ గ్రామం నందు ఈరోజు ఉదయం 10:30 గంటలకు కుసుమ పంట క్షేత్ర స్థాయి దినోత్సవం పునస్కరించుకొని మండలంలోని రైతులు అందరికీ ఆహ్వానం. జాతీయ నూనె గింజల పరిశోధన…

  • February 25, 2026
  • 54 views
ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు .. బడంపల్లి నరేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు

– జనం న్యూస్ పీబ్రవరి 25, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం,ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని విద్యార్థిని,విద్యార్థులకు పరిగి నియోజకవర్గ పరిధిలోని బడంపల్లి నరేష్ గ్రామ…

  • February 25, 2026
  • 55 views
కుమ్మేర మల్లన్న జాతరలో జరిగిన ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి

జనం న్యూస్ 25 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో జరిగిన…

  • February 25, 2026
  • 50 views
జోగుళాంబ గద్వాల్ పోలీస్ ఒక్క నిర్లక్ష్యం… ఒక జీవితం!

జనం న్యూస్ 25 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ‘అరైవ్ అలైవ్’తో రోడ్డు ప్రమాదాలపై యుద్ధం రోడ్డు మీద ఒక చిన్న నిర్లక్ష్యం… క్షణం అలసత్వం… ఒక కుటుంబానికి జీవితాంతం మానని…

  • February 25, 2026
  • 99 views
సర్వేల పేరుతో కాలయాపన.

జనంన్యూస్ . 25.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. జిల్లా ఇన్చార్జి హెలికాప్టర్ మంత్రి చెక్కరు లు కొట్టిన ఫలితం శూన్యం. రైతులకు అందని భరోసా. రైతుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ..? జై జవాన్ జై కిసాన్ ఇది నినాదాలకు మాత్రమే .…