• July 25, 2025
  • 17 views
భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి

జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ భారతి ఆర్జీలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ మునగాల తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్జీలు పరిష్కరణ కొరకు గ్రామాల వారీగా క్షేత్ర…

  • July 25, 2025
  • 17 views
సీజనల్ వ్యాధులపై ప్రజలకి అవగాహన కల్పించాలి

జనం న్యూస్ జూలై 26 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని…

  • July 25, 2025
  • 16 views
పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని నామాపూర్ గ్రామంలో ఎంపీడీఒ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కు…

  • July 25, 2025
  • 17 views
ఆదివాసి హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేయలి.

జనం న్యూస్ జులై 25కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జై నూర్: ఆదివాసి హక్కులను, చట్టాలను పక్కడ్ బందీగా అమలు చేయాలని తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు మధురాజ్ మడావి శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ…

  • July 25, 2025
  • 15 views
ప్రమాదకరంగా మురికి కాలువ పట్టించుకోని కార్యదర్శి

జనం న్యూస్ జులై(25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట గ్రామంలోని ఆరవ వార్డులో మర్రిచెట్టు దగ్గర మురికి కాలువపై బండలు పగిలిపోవడంతో గత రెండు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన ఎలాంటి మరమ్మతులు చేయటంలేదని గ్రామస్తులు ఆవేదన…

  • July 25, 2025
  • 15 views
జనసేన నాయకురాలు భాగ్యశ్రీని కలిసిన బిజెపి నాయకులు

జనం న్యూస్ జూలై 25 కాట్రేనికోన [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన వారి నివాసంలో ఈరోజు ముమ్మడివరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించబడ్డ జనసేన నాయకురాలు ఓ గూరి భాగ్యశ్రీ కలసి…

  • July 25, 2025
  • 14 views
స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశీల సమావేశం.

జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి. పెగడపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ధర్మపురి అసెంబ్లీ ఇంచార్జ్ కన్నం అంజన్న మాట్లాడుతూ…

  • July 25, 2025
  • 12 views
విద్యార్థులు తెలుగు భాష లో పట్టు సాధించాలి

జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) పదవతరగతి ఫలితాలు భవిష్యత్ ని నిర్ణయించే మొదటి అడుగు అని,బోర్డు పరీక్షలు అంటే భయపడకుండా బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

  • July 25, 2025
  • 16 views
నేడే తాళ్లరాంపూర్‌ సొసైటీ ఫంక్షన్ హాల్ లో న్యాయ చైతన్య అవగాహన సదస్సు*

జనం న్యూస్ జూలై 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న సొసైటీ ఫంక్షన్ హాల్ లో నేడే జిల్లా న్యాయ సేవధికార సంస్థ నిజామాబాద్ మరియు మండల న్యాయ సేవధికార సంఘం ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం…

  • July 25, 2025
  • 15 views
కేజీబీవీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మద్నూర్ జులై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల మరియు హాస్టల్ ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు శుక్రవారం అకస్మిక చేశారు.హాస్టల్ మొత్తం తిరిగి వంటగది, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com