గజ్వేల్ పోరు బాట పాదయాత్రలో పాల్గొన్న
మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గజ్వేల్ పోరుబాట…
మే 19 లోపు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలి ….. ఉప సంచాలకులు ఎస్సీ అభివృద్ధి శాఖ బి.వినోద్ కుమార్
జనం న్యూస్, మార్చి -23, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) మే 19, 2025 లోపు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి క్రింద ఉన్నత చదువులకై అందించే ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఉప సంచాలకులు ఎస్సీ అభివృద్ధి శాఖ ,…
ఇందిరా పార్కు వద్ద మార్చి 25 న జిపి కార్మికుల మహ ధర్నా ను జయప్రదం చేయండి
గ్రామపంచాయతీ కార్మికులు మహా ధర్నాకు వెళ్ళుటకు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు పర్మిషన్ కోరకు లెటర్ అందజేసిన సీఐటీయూ నాయకులు జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ…
గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ జనం న్యూస్,మార్చి23 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. నాగరాజు…
ఎల్లమ్మ దేవి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి..
జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం) మండలం లోని సిరిపురం గ్రామం లో నాంచారమ్మ తల్లి, ఎల్లమ్మదేవి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఏకలవ్య ఎరుకల కుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 మంగళవారం రోజున ఎల్లమ్మ…
ప్రతి గ్రామాన్ని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం:ఎమ్మెల్యే విజయ్ కుమార్
దుకాణాలకు చెత్త డబ్బాలు పంపిణీ, ఫాం పౌండ్ శంకుస్థాపన జనం న్యూస్,మార్చి22, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాధపురం గ్రామాన్నిజిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్నా సంగతి అందరికీ తెలిసిందే. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…
పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి,
డివైఎఫ్ఐ, టిఏజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి వినతి జనం న్యూస్ 22మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ మున్సిపల్ కేంద్రానికి మారుమూల గ్రామల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఇతర అవసరాల…
మాస్టిన్ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర మాస్టిన్ సంఘం హక్కుల సాధన కోసం రాష్ట్ర కమిటీని శనివారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేల్లి నరసయ్య తెలిపారు. మాస్టిన్…
ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి
విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ఏరకంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తారు- ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారామ్ మునగాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్ట్ జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ…
రైతులను మోసం చేస్తే పుట్టగతులుండవ్
ప్రభుత్వాలను మార్చే సత్తా రైతులకుంది.. ఓటుబ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి రైతులను ఆదుకుందాం.. రైతులే ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి అధిక లాభాలు పొందేలా చేద్దాం..అధిక జనసాంద్రత పత్తిసాగు విధానాన్ని ప్రోత్సహిద్దాం..జమ్మికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు.. జనం న్యూస్ //…